Daily Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Shefali Jariwala | ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా మరణంపై వస్తున్న ఊహాగానాల మధ్య పోలీసులు కీలక సమాచారం వెల్లడించారు. ఈ నెల 27న రాత్రి షెఫాలీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి ముందు జరిగిన పరిణామాలపై పోలీసులు విచారణ �
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో జంగిల్ సఫారీని జులై ఒకటి నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మన్ననూరు ఫారెస్ట్ అధికారి నల్ల వీరేశ్ తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం ఈ న�
Banakacherla | పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై భారీగా అభ్యంతరాలున్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్
Heavy Rains | తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కులకచర్ల ఎస్సై రమేశ్ అన్నారు. సోమవారం కులకచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులకు చట్టాలపై అవగాహ�
బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జూలై నెలలో నిర్వహించే ప్�
Indian Railway | భారతీయ రైల్వే టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెంచిన టికెట్ల ధరలు జులై ఒకటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. టికెట్ల ధరల పెంపుపై రైల్వే బోర్డు అన్ని జోన్లకు సర్క్యూలర్ను జారీ చేస�
మొక్కలు నాటేందుకు సమయం సమీపిస్తున్న సందర్భంగా గ్రామాలలోని అన్ని నర్సరీలలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలని ఎంపీడీవో గ్యమ్య నాయక్ అన్నారు. సోమవారం దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలోని నర్సరీని ఎం�
Raja Singh | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో కల్లోలం సృష్టిస్తున్నది. పదవి కోసం పోటీపడి భంగపడ్డ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి�
Sigachi Industries | సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికిపైగా గాయపడ్డారు.
Karnataka | కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సింగ్ సోమవారం కర్నాటకలో పర్యటిస్తున్నారు. బెంగళూరులో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సుర్జేవాలా పర్యటన నేపథ్యంలో కలక మార్పుల�
Meta Vs Open AI | ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం భారీగా పెరిగింది. ఈ క్రమంలో టెక్ కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమైంది. తాజాగా, Open AI CEO సామ్ ఆల్ట్మన్ చేసిన మెటా కంపెనీపై సంచలన ఆరోపణలు చేశారు.