TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. గురువారం నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, �
Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయ
US Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అదనంగా 25శాతం పన్నులు ప్రకటించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పన్నులు విధిస్తున్నట్లు స్పష�
Road Accident | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మైనర్ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలంతా కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో దుర్ఘటన చోటు �
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయిలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాల నెపంతో మడకం బీడ అలియాస్ రాజు అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడిచేశారు.
Superyacht Amadia | అగ్రరాజ్యం అమెరికా 325 మిలియన్ల విలువ లగ్జరీ సూపర్యాచ్ అయాడియా షిప్ను వేలం వేయబోతున్నది. ఈ నౌక రష్యాకు చెందింది కావడం విశేషం. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత అమెరికా దీన్న స్వాధీనం చేసుకున్నది.
Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మకు సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను గురువారం తిరస్కరించింది. త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేసిన జస్టిస్ యశ్వంత్ శర్మ స�
PM Modi | భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమం కోసం తాము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. రైతుల సంక్షేమం విషయంలో భారత్ ఎప్పుడూ ర
Supreme Court | ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉన్న ఏ కేసునైనా దర్యాప్తు లేకుండా ఉపసంహరించుకోకూడదని సుప్రీంకోర్టు తమిళనాడూ ప్రభుత్వానికి సూచించింది. తమిళనాడులో ప్రస్తుత మంత్రులపై పెండింగ్లో ఉన్న కేసులను రాష
Brahmos Missile | ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ
Encounter | ఉత్తరప్రదేశ్ సీతాపూర్కు చెందిన జర్నలిస్ట్ రాఘవేంద్ర బాజ్పాయ్ హత్య కేసులో ఇద్దరు షూటర్లు హతమయ్యారు. పోలీసులకు, షూటర్లకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. పోలీసు తూటలకు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు ప్రాణా
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
Srisailam Temple | త్రయోదశి సందర్భంగా బుధవారం శ్రీశైల క్షేత్రంలో నందీశ్వరస్వామి పరోక్షసేవల్లో భాగంగా విశేష అర్చనలు నిర్వహించారు. ప్రతీ మంగళవారం, త్రయోదశి రోజుల్లో సర్కారీ సేవగా ఈ కైంకర్యాలు నిర్వహించడం ఆవాయితీగ�
Gold Rate Hike | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. స్టాకిస్టుల నుంచి కొనుగోళ్లు జరుపడంతో ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.200 పెరిగి తులానికి రూ.99,020కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి తు�