Road Accident | కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది.
CM Revanth Reddy | రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం ఐదు జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ �
Ram Mandir | కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనున్న�
HCCB | తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్ డ్రింక్స్ తయారీ కంపెనీ హిందుస్థాన్ కోకోకోలా బెవెరేజెస్ (HCCB) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కంపెనీ ప్రతినిధుల బృందం సోమవ
Lunar lander | అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత జాబిల్లిపైకి మరో ల్యాండర్ను పంపింది. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ రూపొందించిన పెరిగ్రీన్ ల్యాండర్ను స్థానిక కా�
California | పొగమంచు కారణంగా అంతర్రాష్ట్ర రహదారి-5 పైన ఏకంగా 35 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తొమ్మిది మంది గాయపడ్డారు.
Lakshadweep | గూగుల్ సెర్చ్లో లక్షద్వీప్ కీవర్డ్ 20 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్ గురించి గూగుల్లో తెగ శోధిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతవా�
Six Guarantees | ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొం�
Gold Smuggling | మయన్మార్ నుంచి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 20 బంగారం బిస్కట్లను డీఆర్ఐ అధికారులు పట్టుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. వాటి విలువ రూ.2.07 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
Mohamed Muizzu | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవుల (Maldives) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. మాల్దీవులు ప్రభుత్వం కూడా నోరుజారిన మ�
Sensex Closing Bells | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజైన సోమవారం నష్టాల్లో ముగిశాయి. భారీగా అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్లలో వ్యతిరేక పవనాలు, త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో క్షీణించాయి.
Jairam Ramesh | కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, సీనియర్ పొలిటీషియన్ జైరామ్ రమేశ్ ఈవీఎంల (EVMs)పై కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) మరో లేఖ రాశారు. ఇప్పటికే డిసెంబర్ 30న INDIA కూటమి తరఫున తాను రాసిన లేఖకు ఈసీ ఇచ్చిన సమాధాన
ONGC | కృష్ణా గోదావరి బేసిన్లో ముడి చమురు ఉత్పత్తిని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్రారంభించింది. ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. కేజీ డీ డబ్ల్యూఎస్ 98/2 బ్ల�
Five Police Killed | పాకిస్థాన్ ఖైబర్ ఫక్తుంక్వాలో సోమవారం భారీ పేలుడు జరిగింది. ఘటనలో ఐదుగురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది.