Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో చీరాల భ్రమరాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష విస్తరాకుల విరాళం అందజేశారు.
Covid third wave | దేశంలో కరోనా మూడో వేవ్ రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఐసీఎమ్మార్ (ICMR) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒకవేళ మూడో వేవ్ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని తన నివేదికలో పేర్కొంది. రాబ
Supreme Court | రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాల (Welfare Schemes) కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుత�
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ కేవలం 15 పాయింట్లు నష్టపోయి 73,142 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నేషనల్
PM Modi's Wishes | ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నూతన జంట రకుల్ ప్రీత్ సింగ్-జాకీభగ్నానీకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన వారికి ఒక లేఖను పంపించారు. తన బిజీ షెడ్యూల్ కారణంగా వి�
PAPA payload | ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంలోని ‘ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య (పాపా)’ పేలోడ్ విజయవంతంగా పనిచేస్తున్నదని ఇస్రో తెలిపింది. దీని అధునాతన సెన్సార్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సంభవించిన పరిణామాలత�
Mukesh Ambani | దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ క్రమంలో ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు ‘రాధికా మర్చ�
Sita - Akbar | పశ్చిమ బెంగాల్ లోని శిలిగుడి సఫారీ పార్కులోని ఒక ఎన్క్లోజర్లో ఉంచిన మగ సింహానికి అక్బర్, ఆడ సింహానికి సీత అని పెట్టారు. ఈ పేర్లు మార్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కలకత�
CPM Leader Tammineni | పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
CM Revanth Reddy | గృహ జ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27, లేదంటే 29న పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత
Srisailam | శ్రీశైల వాసులు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ.19 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల దవాఖాన నిర్మించాలని గురువారం జరిగిన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది.