India-China | వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస ఆరో రోజుల లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ ఇవాళ ఉదయం 73,267.48 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలై�
Gaganyaan Mission | చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి సరికొత్త చరిత్ర సృష్టించింది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రయోగానికి మిషన్కు సన్నద్ధమవుతున్నది. ప్రస్తుతం గగన్యాన్ మిష�
Farmers Protest | కేంద్రం ప్రతిపాదనలకు రైతులు నిరాకరిస్తూ ఆందోళన మరింత ఉధృతం చేశారు. హైడ్రాలిక్ క్రేజలు, జేసీబీలు, ప్రొక్లెయినర్స్ తదితర భారీ యంత్రాలను శంభు సరిహద్దులకు తరలించారు. దాంతో పోలీసులు రైతులను అడ్డుకు
Harish Rao | రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాల్లో ఔషధాల కొరత బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్య మంత్రి హరీశ్రావు అన్నారు. ఔషధాల కొరత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు.
MLC Kavita | అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (X)లో విమర్శించారు. ఈ మేరకు ఆమె ఒక పోస్టు పెట్టారు. ఇటీవల జారీచేసిన గ్రూప్ - 1 నోటిఫిక�
KTR | ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు. నేపాల్కు వెళ్లి హత్యకు గురైన బహదూర్సింగ్ కుటుంబసభ్యులకు రూ.15 లక్షల పరిహారం అందజేశారు. అనంతరం వారితో క్షమాభిక్ష పత్రం రాయి�
Medaram Jatara | నేటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర�
Fali S Nariman | ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆయన ఇవాళ (బుధవారం) ఉదయం కన్నూమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. 1991 ను�
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి ఆలయ హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు. 22 రోజుల్లో ఆలయానికి రూ.1,77,99,734 నగదును భక్తులు కానుకల రూపంలో సమర్పించారని అధికారులు పేర్కొన్నారు.
EPFO | ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. 2023 డిసెంబర్ నెలలలో నికరంగా 15.62లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. ఈ విషయం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పేరోల్ �
Srisailam | శ్రీశైలంలో జరిగే మహా కుంభాభిషేక మహోత్సవాలను బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని దేవస్థానం అధికారులు, సిబ్బందిని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు.
Gold Seized | ముంబయి ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల రెండు మూడురోజుల వ్యవధిలో 17 వేర్వేరు కేసుల్లో 9.83 కిలోల బంగారంతో పాటు ఐఫోన్లు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకు
Mephedrone | మహారాష్ట్ర పూణెలో పోలీసులు 1.75 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్ (MD)ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మార్కెట్లో మెఫెడ్రోన్ ధర రూ.3.85 కోట్ల వరకు ఉంటుందని అంచనా.