Medaram Jatara | మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. మూడురోజుల పాటు భక్తుల పూజలందుకున్న సమ్మక్క-సారలమ్మ వనప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. వన ప్రవేశంతో బుధవారం సారలమ్మ తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెల�
Fire Accident | చైనా భవనంలో మంటలు చెలరేగడంతో 15 మంది మృతి మృతి చెందారు. మరో 44 మంది గాయపడగా చికిత్స పొందుతున్నారు. తూర్పు చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్లోని నాన్జింగ్లో ఈ ప్రమాదం జరగ్గా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అ�
Dharani Portal | ధరణిలో పెండింగ్లో ఉన్న ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్య
Medaram Jatara | అమ్మవారి కుంకుమ భరిణె అంత పవిత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను విజయవంతంగా నిర్వహించడంలో �
Influenza | ప్రస్తుతం వాతావరణం వేగంగా మారుతున్నది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, ఉదయం, సాయంత్రాల్లో చలిగా ఉంటున్నది. వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో సీజనల్ ఫ్లూ సమస్య ఎక్కువగా కనిప�
NIA | కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నిధుల నెట్వర్క్ను నిర్మూలించే దిశగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హంద్వారా నార్కో-టెర్రరిజం కేసులో నలుగురి ఆస్తులను జప్తు చేసింది. దాంతో పాటు నగదును స్వాధీనం చ�
PM Modi | కాంగ్రెస్ పార్టీ అంటేనే బంధు ప్రీతి, అవినీతిలకు కేరాఫ్ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశాభివృద్ధి ఆ పార్టీ అజెండాలోనే లేదని అన్నారు. వీక్షిత్ భారత్, వీక్షిత్ ఛత్తీస్గఢ్ కార్యక్రమంలో భాగంగా
Satypal Malik | జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంతో పాటు పలుచోట్ల సీబీఐ దాడులు చేసిన విషయం తెలిసిందే. తన నివాసంలో భారీ మొత్తంలో నగదు ఉందని.. నాకు వివిధ నగరాల్లో ఆస్తులున్నాయని సీబ�
Mumtaz Patel | లోక్సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు కూడా సీట్ల పంపకంపై అధికారికంగా ప్రకటన చేశాయి. పార్టీలో పలువురు నేతలు పొత్తుల్లో సీట్లపై స్పందిస్తున్నారు. కాం
Vijayadharani | లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి ఉన్నట్టుండి హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీ�
Priyanka Gandhi | కేంద్రంలో బీజేపీ అధికారంవల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ విమర్శించారు. రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ఉ�
Lok Sabha Polls | రానున్న లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు ఐదు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించాయి.
Farmers protest | దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్-హర్యానా సరిహద్ద�