TS Inter Exams | ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి శృతి ఓఝా తెలిపారు. పరీక్షల కోసం 1,521 సెంటర్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరు
AAP MLAs | ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ ఎమ్మెల్యేలు లేచి నిలబడి ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సెల్యూట్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా అర�
Child Marriages | అసోం అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తన గళాన్ని బలంగా వినిపించారు. తాను బతికి ఉన్నంత వరకు అసోంలో బాల్య వివాహాలు జరగనివ్వనని ఆయన వ్యాఖ్యానించ
WPL 2024 | ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్-2024) రెండో సీజన్లో ఆదివారం గుజరాత్ జెయింట్స్ టీంతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలి బాట మార్గంలో పాదయాత్రగా వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వైద్య పరంగా, ఇతర వసతులు కల్పిస్తున్నది.
Crime news | సాధారణంగా చిన్న పిల్లలకు పక్క తడిపే అలవాటు ఉంటుంది. కొంతమంది త్వరగా ఈ అలవాటును మానుకుంటే.. మరికొందరు ఎక్కువ రోజులు మానుకోలేకపోతారు. అయితే పిల్లలకు ఉండే ఈ సాధారణ అలవాటు గురించి తల్లులు పెద్దగా ఆందోళన
Farmers Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్లో ఏడు జిల్లాల్లో సోమవారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 26 వరకు ఇంటర్నెట్ స�
Medaram Jatara | మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది.
Wedding Business | దేశవ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 42లక్షలకుపైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే నాలుగు లక్షకుపైగా వివాహాలు జరుగుతాయని అం
Ajit Pawar | నరేంద్రమోదీయే మూడోసారి కూడా ప్రధాని కావాలని దేశంలోని 65 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని సంకీర�
TS Weather | తెలంగాణలో రెండురోజులపాటు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొం
ED | హీరానందానీ గ్రూప్ ప్రమోటర్ నిర్జన్ హీరానందానీ, ఆయన తనయుడు దర్శన్ హీరానందానీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26న ముంబయిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై సమన్�
MLC Kavitha | సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సీబీఐకి లేఖ రాశారు.
Supriya Sule | మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. ఒకవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక, ఆ పార్టీ ఎవరిదనే విషయంలో వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో భారతీ�