Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే కన్నడ భక్తులతో ప్రతి ఒక్కరూ స్నేహ భావంతో మెలగాలని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు దుకాణదారులకు సూచించారు.
Rameshwaram Cafe Blast | బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ లోని ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు కేసులో కీలక కుట్రదారుగా అనుమానిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు.
Sachin Pilot | హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అభ్యర్థి కంగనారనౌత్ పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే వ్యాఖ్యలను రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ ఖండించారు.
Thalaivar 171 | తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 (Thalaivar 171)గా ఈ సినిమా రాబోతుండడంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అంతా ఎక్జయిటింగ్
Arvind Kejriwal ED Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ కోర్టు ఎదుట హాజరుపరిచింది.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన సూచీలు పొద్దంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ మరోసారి 74వేల మార్క్ను తాకింది.
ప్రపంచ మార్కెట్లలోని సానుక
Bullet Train | బుల్లెట్ రైలు పరుగులు తీసేది ఈ పట్టాలపైనే.. వీడియో రిలీజ్ చేసిన అశ్వినీ వైష్ణవ్..!
Bullet Train | భారత్లో త్వరలోనే బుల్లెట్ రైలు పరుగులు తీయనున్నది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో రైలు నడిపించనున్న విషయం త�
Daniel Kahneman | ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కాహ్నేమాన్ (90) కన్నుమూశారు. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై లోతైన పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింప పొందారు.
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సుర్జ�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏడుదశల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలిదశ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న
Congress Party | కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైక�
Supreme Court | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం �
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిం�