RS 2K Notes | రూ.2వేలనోట్లపై ఆర్బీఐ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగివచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. రద్దు చేసిన నోట్లలో కేవలం రూ.8,202 కోట్లు మాత్రమే
CS Review | ప్రస్తుత ఏప్రిల్, మే మాసాల్లో ఎండల నేపథ్యంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ బారినపడకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సర�
PM Modi | భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెంట్రల్ బ్యాంక్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా �
Extreme Heat Alert | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెలల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. తాజాగా భారత వాతావరశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎ�
Gold Rate Hike | పసడి ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధరలు మళ్లీ భారీగా పెరిగింది. తులం బం�
Surya Kumar Yadav | ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఎంఐ ఓటమిపాలైంది. గాయం కారణంగా దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడే జట్టుతో చేరబో�
Stock Market | కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ తొలిసారి జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు దన�
Nitin Gadkari | భారతదేశాన్ని గ్రీన్ ఎకనామీగా మార్చడంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించి.. 36కోట్లకుపైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలించుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల�
IPL 2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ మొదలవగా.. ఇప్పటి వరకు 13 మ్యాచులు ముగిశాయి. టోర్నీలో పాల్గొన్న పది ఫ్రాంచైజీల యాజమానులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చింది.
Libya PM | లిబియా ప్రధాని (Libya PM) అబ్దుల్ హమీద్ అల్ దబేజా (Abdulhamid al-Dbeibah) నివాసంపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి (rocket-propelled grenades) జరిగింది.
King Charles | క్యాన్సర్ బారిన పడ్డ బ్రిటన్ రాజు చార్లెస్-3 (King Charles III) తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్ లో పర్యటించారు.
Priyanka Gandhi | వేల సంవత్సరాల క్రితం రావణుడిపై యుద్ధం చేసినప్పుడు శ్రీరాముడు నిజం కోసం పోరాడారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాధ్రా పేర్కొన్నారు.
Srisailam | ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కల్పిస్తున్న వసతులను శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు ఆదివారం పరిశీలించారు.
KCR | అద్భుతమైన మంచినీళ్ల సదుపాయం ఉన్న తెలంగాణలో.. నా కండ్ల ముందే మళ్లీ ట్యాంకర్లు కొనుక్కునే దౌర్భాగ్యం వస్తదనుకోలేదంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడ