తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాకు కష్టాలు తప్పడం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమెపై కేసు నమోదు చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలకు ముడుపుల కేసులో మహువా మొయిత్రాపై ఇప్పటికే సీబీఐ కేసు నమో�
TS Weather | తెలంగాణలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వరకే ఎండ 40 డిగ్రీలకు చేరుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీలకు చేరువయ్యాయి.
Raghunandan Rao | మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.
Mumps Outbreak | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్రమైన అంటువ్యాధి విస్తరిస్తున్నది. ఉత్తరం నుంచి దక్షిణాది వరకు రోజు రోజుకు వైరల్ కేసులు పెరుగుతున్నాయి. గవద బిళ్లలు తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్ర�
Uber Taxi | బెంగళూరులో ఓ మహిళ మరిచిపోలేని అనుభవం ఎదురైంది. విమానాశ్రయం నుంచి ఇంటికి ఉబర్ ట్యాక్సీ బుక్ చేస్తే రూ.2వేలపైగా బిల్ వచ్చింది. దీంతో ఆ మహిళ షాక్కు గురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచ
Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 74,022.30 పాయింట్ల వద్ద ఫ్ల
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి ఐదు స్థానాలు, బిహార్లో మూడు, ఒడిశాలో ఎనిమిది స్థానాలు, పశ్చిమ బెంగాల్లో ఒక స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేసింది.
Srisailam | ఈ నెల ఆరో తేదీ నుంచి ఐదు రోజుల పాటు శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల ఆరో తేదీ నుంచి 10 వరకూ నిర్వహించే ఉగాది మహోత్సవాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కే శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.