Baltimore Bridge | అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో బ్రిడ్జిని ఢీకొట్టిన కార్గోషిప్ లో 22 మంది నావికులు ఉన్నారు. నావికులంతా భారతీయులేనని, వారంతా క్షేమమని తెలుస్తున్నది.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చేనెల ఆరో తేదీ నుంచి జరిగే ఉగాది మహోత్సవాల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల పాదయాత్ర భక్తి బృందాలు, స్వచ్చంద సేవా సంస్థల భక్తి బృందాలతో ఈఓ డీ పెద్దిరాజు సమావేశం అయ్య
Baltimore | అమెరికా బాల్టిమోర్లో ఫ్రాన్సిస్ స్కాట్కీ వంతెనను వాణిజ్య నౌక ఢీకొట్టడంతో కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఢీకొట్టిన కంటెయినర్ షిప్లోని సిబ్బంది అంతా భారతీయులేనని తేలింది. ఈ విషయాన్ని షిప్ మే
SCR | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న 32 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆయా రైళ్లు ఏప్రిల్
Pavan Davuluri | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త చీఫ్గా ఐఐటీ మద్రాస్కు చెందిన పవన్ దావులూరి నియామకమయ్యారు. గతంలో ఈ విభాగానికి నేతృత్వంలో వహించిన పనోస�
CS Shati Kumari | రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని.. ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై జిల్లా
TS Weather | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉంద�
Lok Sabha Elections | ఆది కావ్యమైన రామాయణంలో రాముడి పాత్రను పోషించి మన్ననలు పొందారు నటుడు అరుణ్ గోవిల్. రాముడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడిని బీజేపీ ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నది.
Agatha Sangma | లోక్సభ తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఇవాళ అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థ�
Varun Gandhi | లోక్సభ తొలిదశ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రస్తుతం యూపీలోని ఫిలిబిత్ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొన్నది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా సంజయ్ గాంధీ కొ�
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 72,396.97 పాయింట్ల వద్ద నష్టాల్లో �
Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నది. హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ
Tammineni | వ్యాపారులు ఎంపీలు, ఎమ్మెల్యేలవుతున్నారని.. దీన్ని సీపీఎం ఖండిస్తుందని ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. భువనగిరి పట్టణంలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం
నిర్వహించారు.