Telangana | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండంల దుబ్బగుంటపల్లి యోగానందనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచ�
Naveen Patnaik | తమను గెలిపిస్తే ఒడిశాను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రచారం చేస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పొలిటికల్ టూరిస్టులు అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు.
Election Commission of India | సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్న రూ.8,889 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా గుజరాత్ లోనే పట్టుకున్నామని �
Mallikarjun Kharge | ఇండియా కూటమిలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ను తీసుకునే విషయమై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించార�
Crime news | ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులందరి ఒంటిపై గొడ్డలి గాట్లు ఉన్నాయి. అదే గ్రామానికి ఓ వ్యక్తి ఆ ఇంటి పక్కనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుక
Supreme Court -ECI | పోలింగ్ ముగిసిన 48 గంటల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రచురించాలని దాఖలైన పిటిషన్పై వారంలోపు స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆ�
Adhir Ranjan Chowdary - Mamata Benargee | ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బయట నుంచి మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.
Somalia Girl-Kims | 14 ఏండ్ల సోమాలియా బాలిక కడుపులో ఉన్న 3.7 కిలోల కణితిని సికింద్రాబాద్ లోని కిమ్స్ కడల్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి, విజయవంతంగా తొలగించారు.
S Jaishankar | కొందరి పొరపాటు వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై తాత్కాలికంగా భారత్ నియంత్రణ కోల్పోయిందని తొలి ప్రధాని నెహ్రూపై విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష విమర్శలు గుప్పించారు.
Supreme Court | లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు లేదని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పుపై విశ్లేషణను స్వాగతిస్తా�
YS Jagan | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం �
Govindarajaswamy Temple | తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల