Leopards roamed | తిరుమలలో(Tirumala) మరోసారి చిరుతపులి సంచారం(Leopards roamed) కలకలం రేపింది. అలిపిరి నడక దారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి.
Weather Report | ఏపీ, తెలంగాణలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ విభాగం తెలిపింది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాలు మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తన
New Criminal Laws | బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించనున్న�
Jabardasth Pavithraa | జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ నెల 11న సొంతూరులో ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పింది.
Covid-19 | గత కొన్ని నెలలుగా కొవిడ్ శాంతించింది. తాజాగా మరోసారి విజృంభిస్తున్నది. రోజు రోజుకు
కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రో�
Income Tax Raid | ఉత్తప్రదేశ్లోని ఆగ్రా నగరంలో ముగ్గురు బడా షూ వ్యాపారుల ఇండ్లపై ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు రూ.40కోట్లకుపైగా నగదు వెలుగుచూసినట్లు సమాచారం. ఎంజీరోడ్కు చెందిన బీకే షూష్, ఢక్ర
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకాయని హైదరాబాద్ ఐంఎండీ తెలిపింది.
Ramayan | బాలీవుడ్ దర్శకుడు నితీశ్ రాణా దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామాయణ్. దాదాపు రూ.800కోట్ల బడ్జెట్తో మూడు భాగాల్లో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సౌత్ బ్యూటీ సాయి �
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వ�
Road accident | కర్ణాటకలో ముందు వెళ్తున్న కారును తప్పించబోయి ఓ బస్సు ఫ్లైవోవర్ రెయిలింగ్ను ఢీకొట్టింది. అయినా వేగం అదుపులోకి రాకపోవడంతో అవతలి లైన్లోని మరో ఫ్లైవోవర్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సు �
Yadadri dress code | తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకనుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించా�
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు చేసినట్టు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన ఠాణాలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీక