TS Inter Results | తెలంగాణ ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు తెలిపింది.
Radio Broadcast | కువైట్లో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కువైట్లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం 96.3 ఫ్రీక్వెన్సీల్లో �
Arvind Kejriwal | మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు త�
Annavaram | భక్తుల కొంగు బంగారంలా విలసిల్లుతున్న కాకినాడ(Kakinada) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో(Annavaram temple) నూతన ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల పవనాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి.
TS Rain Alert | తెలంగాణలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ - సికింద్రాబాద్,
TDP office | ఏపీలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర నిందనలతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.
Hanuman Movie | టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ విడుదలై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
Supreme Court | తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ మైనర్ బాలిక దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపనున్నది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు జాబితా చేసింది.
మెగాస్టార్ చిరంజీవితోపాటు మరెంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా నో ప్రాబ్లం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Mudragada | ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే, వచ్చేది రాక్షస రాజ్యం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు.