Betel Leaf | తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలున్నాయి. అందుకే తమలపాకును పాన్ రూపంలో, తాంబూలం రూపంలో తీసుకుంటారు. ఈ పాన్ను గానీ, తాంబూలాన్ని గానీ భోజనం చేసిన తర్వాత తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే తమలపాకు మంచి జీర్
Kevvu Karthik | ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్ కార్తీక్ తల్లి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె గత ఐదేండ్ల నుంచి క్యాన్సర్తో పోరాడుతోందన్నారు. ఓ ప�
Blood | ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అనారోగ్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువగా మనకు గుండె పోటు మరణాలు సంభవిస్తాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్ర�
Irfan Pathan | ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆ దేశ బోర్డు క్రికెటర్లను వెనక్కి పిలిచింది. మెగా టోర్నీ నుంచి ఆటగాళ్లు అర్ధాంతరంగా వెళ్లిపోతుండడంపై ఇప
Singapore PM | సింగపూర్ నాలుగో ప్రధానిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా.. వాంగ్ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు
Road Accident | ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకున్నది.
IDA bollaram | సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐడీఏ బొల్లారంలో గురువారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మూడంతస్తుల భవనం పైనుంచి జారి కింద రేకుల ఇంటిపై పడగానే రేకులు విరిగిపోవడంతో ఆ ఇంట్లోని వ్యక
Team India Coach | టీం ఇండియా కోచ్ గా ఫ్లెమింగ్ స్టీఫెన్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నదని వస్తున్న వార్తలను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సీఈఓ కాశీ విశ్వనాథన్ కొట్టి పారేశారు.
IPL -2024 | ఐపీఎల్-2024 సీజన్ లో భాగంగా బుధవారం గువాహటిలో జరిగిన 65వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుపై పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Slovakia PM Robert Fico | దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయ పడ్డ స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మీడియా వార్తా కథనాలు చెబుతున్నాయి.
CM Revant Reddy | జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పునర్విభజన అంశాలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించా�
Srisailam | శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఏపీ అటవీశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.