Nita Ambani | నీతా అంబానీ తన మెహందీ డిజైన్లో రాధా-కృష్ణుల ఫోటోతోపాటు అంబానీ కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు. ఇలా మెహందీలో ప్రియమైన వ్యక్తుల పేర్లను రాసే సంప్రదాయం భారతదేశంలో శతాబ్దాల నాటి నుంచి ఉంది.
Anant-Radhika wedding | అంబానీ దంపతుల ఆనందానికి అవధులు లేవు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతిథులతో కలిసి వాళ్లు డ్యాన్స్ చేశారు. సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు తమ డ్యాన్స్తో అలరించారు.
Plane Crash | రష్యాలోని మాస్కో నగరంలో మరమ్మతులు పూర్తి చేసుకున్న ఓ విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది మరణించారని అధికారులు తెలిపారు.
Swati Maliwal case | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలివాల్ (Swati Maliwal) పై దాడి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బిభవ్ కుమార్ (Bibhav Kumar) బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో వేసిన పిటిషన్�
Sukesh Chandra Shekar | రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు మరోసారి ప్రేమ లేఖ రాశాడు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మండోలి జైలులో ఉన్న సుకేశ్ �
CM Revanth Reddy | రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ఎడ్డి
TG Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు పాటు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
TG DSC | డీఎస్పీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ విద్యాశాఖ గురువారం రాత్రి విడుదల చేసింది. వైబ్సైట్లో హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్పీ పరీక్షలు నిర్వహించనున్న
Malvi Malhotra | హీరో రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతుందో తనకు ఏమాత్రం తెలియదని.. అది ఆయన వ్యక్తిగత విషయమని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా స్పష్టం చేశారు. తిరగబడర సామీ మూవీలో రాజ్ తరుణ్తో కలిసి నటించానని.. అంతే తప్ప వ్
Hyd Rains | హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, మారేడ్పల్లి, బంజారాహిల్స్, మల్కాజ్గిరి, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ, ఏఎస్రావునగర్లో వర్�
Railway Rules | దేశంలో అతిపెద్ద రవాణావ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ వస్తున్నది. తక్కువ ఖర్చుతో పాటు మెరుగైన భద్రతను దృష్టిలో పెట్టుకొని చాలామంది రైల�
GO 317 | వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సమావేశమైంది. సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించి
Registration | తెలంగాణ వ్యాస్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం కలుగుతున్నది. ఆధార్ లింక్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి.