Jurala Dam | తెలంగాణలో రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో అటు కృష్ణా.. ఇ
TG Rains | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను ఆనుక�
Viral news | ఒడిశాలో ఓ యువతి పుర్రెలో మంత్రగాడు ఏకంగా 77 సూదులు గుచ్చిన ఘటన ఇటీవల సంచలనం రేపింది. ఈ ఘటనతో భరించలేని తలనొప్పికి గురైన యువతి తాజాగా ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె పు�
Srisailam Temple | శ్రీశైలం : గురుపౌర్ణమి వేడుకలు శ్రీశైల దేవస్థానంలో ఘనంగా జరిగాయి. భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి-మహారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తి, వ్యాసమహర్షికి విశేష పూజల�
Viral news | ఈ భూమ్మీద ఉన్న ప్రతి జీవి మనుగడ కోసం పోరాటం చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి జీవి తాను బతుకడం కోసం మరో జీవిపై ఆధారపడుతుంది. శాఖాహార జీవులు మొక్కలను, మాంసాహార జీవులు ఇతర జంతువులను ఆహారంగా తీసుకుంటాయి.
Nipah Virus | కేరళలో నిపా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్ సోకిన బాలుడిని వెంటిలెటర్పై ఉంచి చికిత్స అందిస్�
Shoot at Sight | బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ (Reservations) లు కల్పిస్తుండటాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు (Students) చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్�
Guru pournami | గురు పౌర్ణమి వేడుకలు దేశమంతటా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల నేపథ్యంలో దేశంలోని ఆలయాలన్నీ భక్తులతో శోభిల్లుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లి వివిధ రాష్ట్రాల్లోని నదీ తీరాల్లోగల పుష్కర ఘాట
Karnataka CM Siddaramaiah -BJP | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘వాల్మికి కార్పొరేషన్’లో కుంభకోణం జరిగినందుకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు.
Srisailam Temple | శ్రీశైలం : ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి శాకాంబరి ఉత్సవాల శ్రీశైల క్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని 2వేలకుపైగా కిలోల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ పండ్లతో సర్వ