Krishna Water Dispute | తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంపకాల విషయంలో సోమవారం ట్రైబ్యునల్లో సోమవారం విచారణ జరిగింది. అయితే, అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో పరిగణ
Melbourne-Bonalu | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత దేవాలయంలో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ బోనాలు నిర్వహించారు.
Team India | రాబోయే కాలంలో టీమిండియా క్లిష్ట మార్పులను ఎదుర్కోవాల్సి రానుందని అవుట్ గోయింగ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. భారత జట్టులో పలు మార్పులపై ఆయన స్పందించారు.
Gudem Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Wholesale inflation | దేశంలో టోకు ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది జూన్ నాటికి టోకు ద్రవ్యోల్బణం 3.36 శాతానికి చేరగా... అంతకు ముందు నెల మే మాసంలో 2.61శాతంగా ఉన్నది.
Srisailam | హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి వాసి స్వయంపాకుల లక్ష్మీ నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలో అన్న ప్రసాద వితరణకు రూ.13.90 లక్షల విరాళాన్ని అందజేశారు.
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమ�
Lock to School | ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ బడికి తాళం వేసే వరకు వెళ్లింది. దీంతో విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సాలెగూడ గ్రామపంచాయతీల�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 26 వరకు ముజఫర్పూర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - ముజఫర్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య �
Heavy Rains | తెలంగాణలో రాగల ఐదురోజుల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్�
DK Shivkumar | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ దాఖలు చేసిన పిటి
Stock Market Close | భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాలు ఉన్నా.. దేశీయ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,686.54 పాయింట్ల వద్ద �
Cauvery Water Dispute | తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి ముదురుతున్నది. కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కర్ణాటక అవలంభిస్తున్న వైఖరిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు.