CM Revanth | ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం కల్పించే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో మంగళవారం మంత్రులతో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
KTR | నర్సంపేట నియోజకవర్గం 16 చింతలతాండ గ్రామంలో వారం రోజుల కిందట ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి కొత్త శిఖరాలను అందుకున్నాయి. వరుసగా మూడోరోజు మార్కెట్లలో లాభాల జోరు కొనసాగింది. ఉదయం ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసే
Weather | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాల్లో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్లో మంగళవారం భార�
Doda Encounter | జమ్మూ డివిజన్ దోడాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనపై యావత్ భారతమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ�
Delhi High Court | దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యాలయం నిర్మాణం కోసం తాత్కాలికంగా భూమి కేటాయించే విషయంపై 10 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Floods in Manappuram | కేరళ (Kerala) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెరియార్ (Periyar river) రివర్ కూడా పరవళ్లు తొక్కుతోంది.
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఎల్లుండి ( ఈ నెల 18వ తేదీన ) విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా �
T Harish Rao | హైదరాబాద్లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టీ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
Krishna Water Dispute | తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంపకాల విషయంలో సోమవారం ట్రైబ్యునల్లో సోమవారం విచారణ జరిగింది. అయితే, అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కోరింది. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో పరిగణ
Melbourne-Bonalu | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత దేవాలయంలో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ బోనాలు నిర్వహించారు.
Team India | రాబోయే కాలంలో టీమిండియా క్లిష్ట మార్పులను ఎదుర్కోవాల్సి రానుందని అవుట్ గోయింగ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. భారత జట్టులో పలు మార్పులపై ఆయన స్పందించారు.
Gudem Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.