Godavari River | భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద ముంచెత్తుతున్నది. శనివారం మధ్యాహ్నం 4 గంటల వరకు 35 అడుగులకు నీటమట్టం చేరింది.
KTR | ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామ
TG Weather | చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుందని.. పూరికి 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ 12గంటల్లో క్రమంగా బలహీనపడి అల�
Telangana Cabinet | ఈ నెల 25న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానున్నది. అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యతన సమావేశం జరుగనున్నది. భేటీలో బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనున్నారు.
Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులోని ఇద్దరు నిందితులను సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. న్యాయమూర్తులు
Skill University | తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీపై సచివాలయంలో సీఎం, డిప్�
CM Revanth | విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో అంగన్వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని.. మూడో తరగతి వరక�
Srisailam Temple | శ్రీశైల క్షేత్ర గ్రామదేవతకు దేవస్థానం తరఫున అంకాళమ్మవారికి శుక్రవారం బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
Harish Rao | చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా? అంటూ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ప్రశ్నించారు. వసతిగృహాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్త
Dubai Heat wave | దుబాయ్ని అత్యధిక ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తేమ, వేడి అధికంగా ఉంది. ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు.
Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పట్నా - సికింద్రాబాద్ (03253) మధ్య 5 ఆగస్టు నుంచి సెప్టెంబర్�
Microsoft Outage | మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ‘బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఆఫ్ డెత్’ ప్రభావం దేశవ్యాప్తంగా వివిధ సేవలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా విమానాలు, స్టాక్ మార్కెట్లు, మీడియా సర్వీసు�
Doctor Priya | విమానాశ్రయంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని అక్కడే ఉన్న వైద్యురాలు సీపీఆర్ చేసి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Microsoft Outage | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. దాని ప్రభావం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్పై సైతం పడింది. ఎయిర్పోర్ట్�