Viral news | ఈ భూమ్మీద ఉన్న ప్రతి జీవి మనుగడ కోసం పోరాటం చేయక తప్పదు. ఎందుకంటే ప్రతి జీవి తాను బతుకడం కోసం మరో జీవిపై ఆధారపడుతుంది. శాఖాహార జీవులు మొక్కలను, మాంసాహార జీవులు ఇతర జంతువులను ఆహారంగా తీసుకుంటాయి.
Nipah Virus | కేరళలో నిపా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్ సోకిన బాలుడిని వెంటిలెటర్పై ఉంచి చికిత్స అందిస్�
Shoot at Sight | బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ (Reservations) లు కల్పిస్తుండటాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు (Students) చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్�
Guru pournami | గురు పౌర్ణమి వేడుకలు దేశమంతటా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల నేపథ్యంలో దేశంలోని ఆలయాలన్నీ భక్తులతో శోభిల్లుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లి వివిధ రాష్ట్రాల్లోని నదీ తీరాల్లోగల పుష్కర ఘాట
Karnataka CM Siddaramaiah -BJP | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘వాల్మికి కార్పొరేషన్’లో కుంభకోణం జరిగినందుకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు.
Srisailam Temple | శ్రీశైలం : ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి శాకాంబరి ఉత్సవాల శ్రీశైల క్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని 2వేలకుపైగా కిలోల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ పండ్లతో సర్వ
Arvind Kejriwal | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బరువు తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లెఫ్టినెంట్ �
Microsoft Effect | మైక్రోసాఫ్ట్ ఔటేజ్ ఎఫెక్ట్ ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా పడింది. ముఖ్యంగా విమానయాన సంస్థలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలు నిలిచిపోయాయి.
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీ పెత్తిన ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంటుందని.. రేవంత్ సర్కారుది ప్రజా పాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శలు గుప్పించారు.
Kanwar Yatra | ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్రపై ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. యాత్రా మార్గంలోని దుకాణదారులు తమ దుకాణాల నేమ్ ప్లేట్లలో వారి పేర్లను చేర్చాలని స్థానిక అధికారులు ఉత్తర్వులు చేయడం వివాదానికి తెరలే
CJI | మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ను స్థాపించి.. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా�