Manu Bhaker parents | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో మరో పతకం దక్కించుకున్న భారత షూటర్ (Indian shooter) మను భాకర్ (Manu Bhaker) తల్లిదండ్రుల ఆనందోత్సాహాలకు అవధులు లేవు. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన
Jagdeep Dhankhar | సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్నగర్లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటనపై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్�
CJI | దేశ రాజధాని ఢిల్లీలో వరదల కారణంగా ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస
CM Revanth Reddy | రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. సమావేశం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్
Travel Advisory | ఇజ్రాయెల్, లెబనాన్ ఆధారిత హిజ్బుల్లా గ్రూప్స్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న భయాందోళనల మధ్య.. లెబనాన్లో నివసిస్తున్న భారతీయులకు రాయబార కార్యాలయంల సోమవారం అడ్వైజరీని జారీ చేసింది.
Chandrababu | ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష జరిపారు. త్వరలో ప్రజలకు అందించబోయే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలపై సమీక్షించారు.
Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం మండల కేంద్ర వాసి.. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను, ఒక మోటారు సైకిల్ ను శ్రీశైలం పోలీసులు జప్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ వీ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్కే మీనా సోమవారం తెల్లవారుజామున శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
Asia Cup 2025 | వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. ఈ ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే, 2027లో బంగ్లాదేశ్లో నిర్వహించనున్న ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్ జరుగనున్నది.
Manu Bhaker | పారిస్ వేదికగా ఆదివారం జరిగిన ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. ఒలింపిక్స్లో పతకం నెగ్గి తొలి భారతీయ మహిళా షూటర్
IND Vs SL | శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మూడు టీ20ల సిరీస్లో భారత జట్టు లీడ్లో ఉన్న జట్టు ఆగస్టు 2 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్కు సైతం రెడీ అవుతున్నది. ఇందులో
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీ�
Khap Panchayat | దేశంలో స్వలింగ వివాహాలు, సహజీవనం లాంటి అనాచారాలపై నిషేధం విధించాలని ఐదు రాష్ట్రాలకు చెందిన పెద్ద మనుషులతో కూడిన ఖాప్ పంచాయతీ డిమాండ్ చేసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్�
Srisailam Project | ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్లు నిండుకున్నాయి. దీంతో వరదను దిగువకు వదలగా.. శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది.