Yamini Krishnamurthy | ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూశారు. యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల
Wayanad Landslide | కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad district) జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 350కి పైగా మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికి తీశాయి. మరో 250 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. దాంతో వార
SBI Reward | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. ఎస్బీఐ ఖాతా రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని.. వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ యాప్ను డౌన్లోడ్
Chandigarh | చండీగఢ్ జిల్లా కోర్టు ఆవరణలో శనివారం మధ్యాహ్నం కాల్పులు చోటు చేసుకున్నాయి. నీటి పారుదలశాఖ అధికారి హర్ప్రీత్ని ఆయన మామ కాల్చి చంపారు. నిందితుడిని పంజాబ్ పోలీస్ రిటైర్డ్ ఏఐజీ మల్విందర్ సింగ్ �
Sanath Jayasuriya | శ్రీలంక జట్టు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య ఆటగాళ్లకు కీలక సూచన చేశారు. ఇటీవల టీ20 సిరీస్ ఓటమి, వన్డే మ్యాచ్ టైగా ముగిసిన నేపథ్యంలో ఆటగాళ్లు అవగాహన పెంచుకోవాలని చెప్పారు.
Nara Bhuvaneshwari | ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న భువనేశ్వరికి ఆలయ ఈఓ పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాద�
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ఫ్లో 4.94 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం అవుట్ ఫ్లో 27,238 క్యూసెక్కులుగా ఉన్నది.
Sharad Pawar | ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్ (NCP-SCP)’ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ను కలిశారు. ముంబై (Mumbai) లోని మలబార్ హిల్స్�
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలోని క్యూ కాంప్లెక్సు వద్ద మద్యం మత్తులో భక్తులను దుర్భాషలాడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పీ నాగేంద్రంను దేవస్థానం అధికారులు తొలగించారు.
Srisailam | శ్రీశైలంలో లోక కల్యాణం కోసం శుక్రవారం సాయంత్రం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించినట్లు దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు.
Usha Parinayam | నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చవ్, మల్లీశ్వరీ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె.విజయభాస్కర్ చాలా కాలం విరామం తరువాత తెరకెక్కించిన చిత్రం 'ఉషా పరిణయం'.
K .Vijaya Bhaskar | క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు విజయ్భాస్కర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వేకావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలు ఇప్పటికి తెలు�