School Bus Overturns | హైదరాబాద్ నగర పరిధి కాటేదాన్లో ఓ పైవేటు పాఠశాలలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.
Drone attacks | ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ మిలిటెంట్ గ్రూప్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని తమ గడ్డపై, తమ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ హత్య చేయడంపై ఇరాన్ �
Ganja Seized | ఆంధ్రా, ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ఓ తరలిస్తున్న ఓ వ్యక్తి ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ పట్టుకున్నది. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన తిప్పర్తి ముకేశ్ అనే యువకుడు తన కారులో ఏ
Vivek Agnihotri | బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు యత్నించగా నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.
Koppula Eshwar | షాద్నగర్లో దళిత మహిళతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దళిత మహిళలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైందని ధ్వజమెత్తారు. నేరం ఒప్పుకోవాలంటూ మహిళ అని చూడ�
Thali price | మన దేశంలో వెజ్, నాన్వెజ్ థాలీల సగటు ధరలు, వాటి ధరల్లో హెచ్చుతగ్గులకు సంబంధించి క్రిసిల్ ఆసక్తికరమైన మంత్లీ రిపోర్టును వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం హోమ్ కుక్డ్ వెజిటేరియన్ థాలీ ధరలు గత న�
Stock Market Closing | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాల మధ్య భారీగా అమ్మకాలతో మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే, ఆసియా మార్కెట్లలోని సానుకూల పవనాలతో ఉదయం మార్కెట్ల లా�
Supreme Court | న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఒక రోజు తమ స్థానంలో కూర్చోవాలని.. అప్పుడు తమపై ఉన్న ఒత్తిడి తెలిసి వస్తుందంటూ ఘాటుగ�
YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన భదత్ర తగ్గించడాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Heera Gold | హీరాగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ముగిసింది. కుంభకోణంలో ఈడీ సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల దాడులు నిర్వహించింది. వేకువ జాము నుంచి హైదరాబాద్ బంజారా�
Union Minister Kishan Reddy | జమ్మూ కశ్మీర్లో సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగేందుకు, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీకి ఓటు వ�
EO Peddiraju | ఆలయానికి వచ్చే ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సిబ్బందిని ఈవో పెద్దిరాజు ఆదేశించారు. క్షేత్రంలో శ్రావణమాసం ప్రారంభోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో పర్యటించ�