Mamta Kulkarni | అలనాటి బాలీవుడ్ నటి మమతా కులకర్ణికి బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2016లో నటిపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. మమతా కులకర్ణిపై చర్యలు విచారకమని కోర్టు పేర్కొంది.
Vinesh Phogat | భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్కు ఫైనల్ మ్యాచ్కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 50 కేజీల వెయిట్ కేటగిరీ ఈవెంట్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ వ్యవహారంపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ�
Milk Adulteration | దేశంలో కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు పలు రాష్ట్రాల్లో కల్తీ పాల వ్యాపారం యథేచ్ఛగా నడుస్తున్నది. గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్ర�
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజ్ దిగ్గజం వాట్సాప్ కీలక మార్పులు చేసింది. బ్యాగేజీ కలర్ను మార్చేసింది. వాట్సాప్ ఛానెల్, బిజినెస్ అకౌంట్ వెరిఫికేషన్ టిక్ కలర్ ఇప్పటి వరకు గ్రీన్లో ఉండగా.. దాన్ని బ�
TG Rains | తెలంగాణలో రాగల రెండురోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇటీవల అమెరికాలో అమెరికా మాంద్యం భయాలతో మార్కెట్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. తాజాగా బెంచ్ మార్క్ సూచీలు కోలుకొని మరోసారి లాభాల బాటలో కొనసాగుత
Pooja Khedkar | ఉద్వాసనకు గురైన మహారాష్ట్ర కేడర్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరుగుతున్నది. పూజా ఖేద్క
Rahul Gandhi | కేరళ వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన విపత్తుపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని.. పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీని ఇవ్వాలని కేం
Civils aspirants case | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసును సీ�
MLC Jeevan Reddy | జగిత్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సెక్యురిటీ గార్డు�
Nagarjuna Sagar | శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో సాగర్ డ్యామ్ 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీ�
Karunanidhi | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధ్యక్షుడు ఎం కరుణానిధి వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన కుమారుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని డీఎంకే కా