Thali price | మన దేశంలో వెజ్, నాన్వెజ్ థాలీల సగటు ధరలు, వాటి ధరల్లో హెచ్చుతగ్గులకు సంబంధించి క్రిసిల్ ఆసక్తికరమైన మంత్లీ రిపోర్టును వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం హోమ్ కుక్డ్ వెజిటేరియన్ థాలీ ధరలు గత న�
Stock Market Closing | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లోనే ముగిశాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాల మధ్య భారీగా అమ్మకాలతో మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే, ఆసియా మార్కెట్లలోని సానుకూల పవనాలతో ఉదయం మార్కెట్ల లా�
Supreme Court | న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఒక రోజు తమ స్థానంలో కూర్చోవాలని.. అప్పుడు తమపై ఉన్న ఒత్తిడి తెలిసి వస్తుందంటూ ఘాటుగ�
YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన భదత్ర తగ్గించడాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Heera Gold | హీరాగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ముగిసింది. కుంభకోణంలో ఈడీ సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల దాడులు నిర్వహించింది. వేకువ జాము నుంచి హైదరాబాద్ బంజారా�
Union Minister Kishan Reddy | జమ్మూ కశ్మీర్లో సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగేందుకు, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీకి ఓటు వ�
EO Peddiraju | ఆలయానికి వచ్చే ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సిబ్బందిని ఈవో పెద్దిరాజు ఆదేశించారు. క్షేత్రంలో శ్రావణమాసం ప్రారంభోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో పర్యటించ�
India's fighter aircraft | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో భారత గగనతలంలోకి ఆ దేశ ఎయిర్క్రాఫ్ట్ (Air craft) ప్రవేశించడం కలకలం రేపింది.
Anand Mahindra | తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్ర వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ము�
Air India | బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది.
Bangladesh - Indian Trains | పొరుగు దేశం బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే అన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
Neeraj Vyas | సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా బిజినెస్ హెడ్ పదవి నుంచి నీరజ్ వ్యాస్ తప్పుకోనున్నారు. ఆగస్టు నెలాఖరు నుంచి కంపెనీ నుంచి వైదొలగనున్నారు. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరిర్లో కొత్త ప్రయ�
Siddaramaiah | కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని, సీఎం సిద్ధరామయ్య తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యెడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రగిలి