RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషల్ సెటిల్మెంట్స్ నుంచి 102 టన్నుల బంగారాన్ని బదిలీ చేసుకుం�
ICC Rankings | ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ బౌలర్గా దక్షిణాఫ్రికా ఆటగాడు కసిగో రబాడ నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టాడు. బు
TG Weather | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్, ఒడిశా ప్�
మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సా గునీరు అందడం లేదని సొం త నిధులతో కాల్వ పూడిక తీ సుకుంటున్నట్లు రైతులు చె బుతున్నారు.
గవర్నమెంట్ ఆఫీస్లో తనకు పెద్ద సార్లతో పరిచయం ఉంది. మీరు రూ.2 లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తారు.. అంటూ మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి 16 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితులకు నకిలీ అలా
నగరంలో ఆశ్రయం లేని వ్యక్తులు, రోడ్లపైనే నివాసముండే నిరాశ్రయులు.. అందులో మానసిక స్థితి సరిగా లేని వారు మత పరమైన ప్రదేశాలకు వెళ్తున్నారని, వీరు కొన్ని సందర్భాలలో చేసే పనులతో శాంతి భద్రతలకు ఆటంకం కలిగేందుక�
బంగారం ధరలు దేశీయంగా మరో ఆల్టైమ్ హైని నెలకొల్పాయి. బుధవారం 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన గోల్డ్ రేటు 10 గ్రాములు న్యూఢిల్లీలో తొలిసారి రూ.82,000 మార్కుకు ఎగువన నమోదైంది. మంగళవారం ముగింపుతో పోల్చితే ఒక్కరోజ�
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో పంటరుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అక్కారం, �
Road Accident | రాజస్థాన్ సికార్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. సేల్సర్ నుంచి లక్ష్మణ్గఢ్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఫ్�
Srisailam Temple | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో త్రయోదశి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉదయం కుమారస్వామికి మంగళవారం విశేషార్చ
Bomb Threat | ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయానికి వరుసగా రెండోరోజు బాంబు బెదిరింపులు కొనసాగాయి. మంగళవారం చెన్నై, బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చిన ఇండిగో విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
Ranjith Balakrishnan | మలయాళీ ఇండస్ట్రీలో మీటూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక అనంతరం పలువురు బాధితులు తమకు ఎదురైన వేధింపులను బ�