Srisailam | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైలం ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు నిర్వహించారు. లోక కల్యాణం కాంక్షిస్తూ దేవస్థానం సర్కారీ సేవగా నిర్వహించింది.
Monkeypox | మంకీపాక్స్ ప్రపంచదేశాలను వణికిస్తున్నది. ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు మంకీపాక్స్ పలు దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ
TG Rains | రాబోయే ఐదురోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాలను ఆనుకొన
Digvijay Singh | వాతావరణంలో మార్పులతో దేశవ్యాప్తంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అలాగే, పెద్ద ఎత్తున జనం వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు. కర�
Supreme Court | ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది.
Arvind Kejriwal | మద్యం పాలసీ సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మంగళవారం పొడిగించింది. గతంలో కస్టడీని ముగియడంతో సీబీఐ ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హా�
Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడునిపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను
Venu Swamy | ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి దంపతలు సోమవారం సంచలన వీడియో విడుదల చేశారు. పలువురు మీడియా పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓ సీనియర్ జర్నలిస్ట్, ఆయన అనుచరులు రూ.5కోట్లు ఇవ్వాల�
Female Doctor-Assault | ముంబైలోని ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా వైద్యురాలిపై దాడి ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Madhusudhan Reddy | ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డులను తారుమారు చే�
Terrorist Attack | జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో సోమవారం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందినట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించారు.
Salakatla Brahmotsavams | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగనున్నాయి. తిరుమల
Muda Case | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిచ్చింది. ముడా నుంచి తన భార్యకు అనుచితంగా లబ్ధి కలిగించినట్లు ఆరోపణలున్నాయి.