Meta Feature | సోషల్ మీడియా యూజర్లకు మెటా కంపెనీ గుడ్న్యూస్ చెప్పింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వివిధ దేశాలకు చెందిన రీల్స్ వస్తుంటాయి. దాంతో భాష అర్థం కాక ఇబ్బందిపడుతుంటారు. తాజాగా ఈ సమస్యకు మెటా కంపెన�
SCR | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. కాచిగూడ-నాగర్ కోయిల్ (16354-16353) మధ్య నడిచే స్పెషల్ రైలుకు కోచ్లను బిగించనున్నట్లు చెప్పింది. అత్యాధునిక, భద్రతపరంగా అన్ని సౌకర్యాలున్న ఎల్హెచ్
Tractor Sales | జీఎస్టీ తగ్గింపు, పండుగ సీజన్ నేపథ్యంలో పెరిగిన డిమాండ్తో సెప్టెంబర్ ట్రాక్టర్ల అమ్మకాలు రికార్డులను సృష్టించారు. ట్రాక్టర్, మెకనైజేషన్ అసోసియేషన్ (TMA) డేటా ప్రకారం.. సెప్టెంబర్లో దేశీయ మార్కెట
DK Shivakumar | గత కొంతకాలంగా కర్నాటకలో సీఎం మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పలుమార్లు సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం
TG Weather | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతం, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం �
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
SBI | ప్రభుత్వ రంగ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 11న శనివారం దాదాపు గంట సమయం పాటు ఎస్బీఐ సేవలు నిలిచిపోనున్నాయి. డౌన్టైమ్ కారణంగా పలు సేవలు నిలిచిపోతాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎ�
Global Warming | ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో సముద్రమట్టాలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలకు ఉనికికి ముప్పుగా మారాయి.
Srisailam | శ్రీశైల దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ విభాగంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి రెడ్డి కుటుంబానికి రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్ను వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందించారు.
Gold-Silver Price | వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు భారీగా పెరిగాయి. ఒకే రోజు రూ.8వేలు పెరిగి.. తొలిసారిగా వెండి కిలో ధర రూ.1.71లక్షలు దాటింది.
Sabarimala | ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గోల్డ్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆరువారాల్లోగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను కేరళ హైకోర్టు శు�
Nobel Peace Prize | ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు దక్కింది. దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ కల చదిరిపోయింది. ఈ క్రమంలో ఈ అవార్డుపై వైట్ హౌస్ స్పం�