Rain Alert | సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా సైబరాబాద్లోని ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు.
Srisailam Dam | ఎగువ నుంచి శ్రీశైలం డ్యామ్కు వరద పోటెత్తుతున్నది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా�
Tourist Police | తెలంగాణలో కొత్తగా పర్యాటకుల భద్రత కోసం త్వరలో టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను తీసుకురానున్నట్లు డీజీపీ జితేందర్ ప్రకటించనున్నారు. తెలంగాణ టూరిజంశాఖ, పోలీస్శాఖల మధ్య సమన్వయ సమావేశం బుధవారం డీజీపీ క
Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుక
ICC ODI Rankings | పురుషుల వన్డే ర్యాంకింగ్స్ను ఐసీసీ బుధవారం ప్రకటించింది. ర్యాంకింగ్స్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రెండోస్థానానికి చేరుకున్నాడు. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని.. పాకిస్తాన్ స్టార్ బ్య�
Rahul Gandhi | వీర్ సావర్కర్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది పుణేలో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆ�
Rain Alert | రాబోయే రెండుగంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి సహా 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. జిల్లాల్లో రెండుగంటల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని.. 15 జిల్లాల్లో రెండు నుంచి మ�
TGS RTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని.. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయని సంస్థ ఎండీ వీసీ స
YS Jagan | ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్ర
T20 World Cup | నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు బెంగళూరులోని భారత (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లోని క్రికెట్ కంట్రోల్ బోర్డ్లో సాధన చేసింది. త్వరలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం త
Supreme Court | బీహార్లో ఓటర్ల జాబితాను సవరించాలనే ఎన్నికల కమిషన్ (EC) నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బ�
Jai Shankar | భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యాతో సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇటీవల, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను క�
Commonwealth Games | 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారత ఒలింపిక్ సంఘం (IOA) అధికారికంగా ఆమోదం తెలిపింది. 2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు బిడ్ను సిద్ధం చేస్తుండగా.. బుధవారం జరిగిన �
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలవల్ల నర్సాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న కల్వర్ట్ పైనుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దాంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయా�