TTD | తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం స్థానంలో లక్కీ డిప్ విధ�
Mahalakshmi Rajayogam | వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలిక, వాటి సంయోగం జీవితంలో శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయని భావిస్తారు. ముఖ్యంగా ఉపవాసాలు, పండుగల సమయంలో ప్రత్యేక యోగం కారణంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ ఏడాది నవరాత్రి �
IND Vs WI | వచ్చే నెలలో భారత్తో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెస్టిండిస్ ప్రకటించింది. ఈ సిరీస్లో మాజీ కెప్టెన్ క్రెయిగ్ బ్రైత్వైట్కు అవకాశం లభించలేదు. టాగెనరైన్ చంద
Indira Ekadashi | సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ రోజున ఉపవాసం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుందని.. మంచి ఫలితాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు. ఉపవాసం ఉండి శ్రీమహా విష్ణువును ప్రస�
IAS Transfers | తెలంగాణలో పలు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియామకమయ్యారు. ఎన్వ�
Apple iOS 26 | ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు భారీ అప్డేట్ను అందించింది. కొత్తగా తీసుకువచ్చిన ఐవోఎస్ 26 పేరుతో తాజాగా సాఫ్ట్వేర్ అప్డేట్ను తీసుకువచ్చింది. ఇది 2025లో విడుదలైన అగ్రశ్రేణి టెక్న�
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధరలు మరోసారి పెరిగి మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.1800 పెరి
MRPS | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన పించన్ డబ్బుల పెంపు హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ తాండూర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ జ్యోత్స్నకు ఎమ్మ
Musical instruments | కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో పంపిణీ చేయగా ఆ సామ
Asia Cup | ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియాపై ఓటమి.. మాజీ ఆటగాళ్లకు సైతం మింగుపడడం లేదు. అదే సమయంలో ఈ మ్యాచ్లో మ్యాచ్లో కరచాలనం చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో పల�
Shoaib Akhtar | యూఏఈ వేదికగా ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా తీసుకున్న నిర్ణ�