Emergency Pension | ఒడిశా ప్రభుత్వం (Odisha government) సోమవారం కీలక ప్రకటన చేసింది. ఎమర్జెన్సీ (Emergency) సమయంలో జైలుపాలైన వారికి రూ.20 వేల చొప్పున నెలవారీ పెన్షన్ (Monthly pension) అందజేయనున్నట్లు ప్రకటించింది.
Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. టెంబా బావుమా నాయకత్వంలో ఐసీసీ ఈవెంట్లో దక్షిణాఫ్రికాలోకి బరిలోకి దిగనున్నది. గాయాలతో జాతీయ జట్టుకు �
Badlapur Case | బద్లాపూర్ పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల కేసును విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాంబే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. థానేలోని బద్లాపూర్ ప్రాంతంలోని పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై స�
Bhogi Celebrations | భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో సోమవారం భోగిమంటలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం కార్యక్రమాన్ని జరిపారు.
Srisailam Temple | ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మల్లికార్జున స్వామికి వార్షిక ఆరుద్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్న�
Offer | యువ బ్రాహ్మణ దంపతులకు (Brahmin couples) మధ్యప్రదేశ్ (Madhyapradesh) ప్రభుత్వ బోర్డు వినూత్న ఆఫర్ ఇచ్చింది. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
Srisailam | భోగి పండుగ సందర్భంగా శ్రీశైల దేవస్థానంలో సోమవారం సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వందమంది ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపండ్లు వేశారు.
ICC Champions Trophy | ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్గా పాట్ కమ్మిన్స్కు బాధ్యతలు అప్పగించింది. ఇ
Maha Kumbh | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో మహా కుంభమేళా (Maha Kumbh) ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం గంగా (Ganga), యమునా (Yamuna), సరస్వతి (Saraswati) నదులు (Rivers) కలిసిన త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
Shreyas Iyer | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రాంచైజీ జట్టు కొత్త కెప్టెన్ను ప్రకటించింది.
Maha Kumbh | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గంగా, యయున, సరస్వతీ నదులు ప్రయాగ్రాజ్లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్య మాసం పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళ�
Earth Quake | నైరుతి మెక్సికో ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది.