Jasprit Bumrah | టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్టు సమయంలో బుమ్రా వెన్నునొప్పి బారినపడ�
Indonesia President | మరో రెండు వారాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల (Republic Day celebrations) ను ఘనంగా నిర్వహించుకునేందుకు భారత్ (India) సిద్ధమవుతోంది. జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేసియా అధ్యక్షు�
Jackal attack | నక్క దాడి(Jackal attack )చేసిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లాముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో చోటు చేసుకుంది.
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా (Bijapur district) లో ఆదివారం ఉదయం భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.
Fire accident | ఆదివారం ఉదయాన్నే ఓ కెమికల్ ఫ్యాక్టరీ (Chemical factory) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఫ్యాక్టరీ జనావాసాలకు దూరంగా శివార్లలో ఉండటం.. ఇవాళ ఆదివారం కావడంతో ఉద్యోగులు, కార్మికులు ఫ్యాక్టరీలో లేకపోవడం కారణ
TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో ఎనిమిదో తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నష్టపరిహారం చెల్లించారు.
TVS veteran H Lakshmanan | సుందరం క్లాయ్టాన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చెన్నై కేంద్రంగా పని చేస్తున్న టీవీఎస్ గ్రూప్ కీలక సభ్యుడు హెచ్ లక్ష్మణన్ (92) వయస్సు సంబంధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ శనివారం కన్నుమూశారు.
CM Revant Reddy | బీసీల రిజర్వేషన్లను 20 శాతం నుండి 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం ఏ రేవంత్ రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ చాంబర్లో ఏడుగురు బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారం అందజేశ
CM Revant Reddy | గ్రేటర్ హైదరాబాద్ సిటీ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వివిధ దేశాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసీని పరిశీలించి నివే
CM Revanth Reddy | తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక విషయంలో పారదర్శక విధానం పాటించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఎక్సైజ్శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించా�
IND vs ENG T20 Series | ఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 14 నెలల తర్వాత మళ్లీ �