IND vs PAK Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్�
Kamal Haasan | సినిమా అనే స్కూల్కు హీరోయిన్ త్రిష (Heroine Trisha) తోనే కాదని, ఆమె కుమార్తెతో కూడా కలిసి వెళ్తానని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) అన్నారు.
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాక్-భారత్ మధ్య వన్డే మ్యాచ్ కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో �
Ramiz Raja | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రజా (Ramiz Raja) కీలక వ్యాఖ్యలు చేశారు. అంచనాలు లేకుండా బరిలోకి దిగడం అంతిమంగా పాకిస్థాన్కు అనుకూలంగా మారవచ్చని అన్నాడు. ముందుగా శుభ్మాన్ గిల్ను టార్గెట్ చే�
B.Ed Course | బీఈడీ (B.Ed), ఎంఈడీ (M.Ed) కోర్సులు (Courses) తిరిగి ఏడాది కోర్సులుగా మారనున్నాయి. ఆ రెండు కోర్సులను మళ్లీ ‘ఒక ఏడాది’ ఫార్మాట్కు తీసుకెళ్లాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) యోచిస్తోంది.
Shubman Gill | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం. దాంతో మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరుజట్లు కసిగా ఉన్నాయి. మ్యాచ్కు ముందు టీ�
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత క్లిష్టంగా మారింది. అరకొర సిబ్బంది, రెండు విభాగాల మధ్య సమన్వయంతో జరగాల్సిన వ్యవహారాలతో దరఖాస్తుల పరిశీలన అసాధ్యమనే అభిప్రాయం వ్�
CM Revanth Reddy | ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ తుదిజట్టును ప్రకటించే ముందు కనీసం రెండుసార్లు సమీక్షించాలని పీసీబీ చైర్మన్ మోహ్సిన్ ఖన్వీ జాతీయ సెలెక్టర్లను కోరినట్లు తెలుస్తున్నది. ఐసీసీ ఈవెంట్ కోసం �
Kamal Haasan | రెండు దశాబ్దాలు ముందుగానే రాజకీయ ప్రవేశం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) అన్నారు. రాజకీయంగా తానెంతో ఉన్నత స్థితిలో ఉండేవాడినని చె�
Indian Fishermen | పాకిస్థాన్ కరాచీలోని మాలిర్ జైలులో ఉన్న 22 మంది భారతీయ జాలర్లు విడుదలయ్యారు. ఆయా జాలర్లను శనివారం భారత్కు అప్పగించే అవకాశం ఉన్నది. మత్స్యకారుల విడుదలపై మాలిర్ జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా మీడి�