Srisailam | శ్రీగిరి క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సేవలను దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దగ్గరుండి సమీక్షించారు. శివ భక్తుల క్యూలైన్లోకి వెళ్లి స్వయంగ�
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో సోమవారం భారత్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.350 పెరిగి.. పది గ్రాములకు రూ.89,100కి పెరిగింది. దాంతో బంగార
BJP President | వచ్చే నెల 20వ తేదీలోగా బీజేపీ (BJP) కి నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కానున్నారు. పార్టీ రాష్ట్ర విభాగాల్లో ఎన్నికలు పూర్తికాగానే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు. జేపీ నడ్డా (JP Nadda) వారసుడిగా కొ�
Indian Railway | భారతీయ రైల్వేల్లో ప్రయాణ విధానంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో స్లీపర్ క్లాస్ నుంచే రైల్వేకు ఎక్కువగా ఆదాయం వచ్చేది. ఆ స్థానాన్ని ప్రస్తుతం ఏసీ-3 టైర్ ఆక్రమించింది. గత ఐదు సంవత్సర
Champions Trophy | పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీకి సందర్భంగా ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్సు ఉగ్రవాదులతో పాటు పలు సంస్థ�
Nitish Kumar | అధికారంలోకి రావడానికి ముస్లింల ఓట్లు అడుగుతారు కానీ, మత కలహాలు నిలువరించలేరని ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ధ్వజమెత్తారు.
IND Vs PAK | ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్పై తమకు ఎదురే లేదని టీమిండియా మరోసారి నిరూపించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయిలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ �
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. వరుసగా ఐదోరోజు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు, ట్రంప్ హెచ్చరికతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫిబ�
Virat Kohli | విరాట్ కోహ్లీ మరో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడతాడని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. చాంపియన్స్ ట్రోఫీలో