Trigrahi Yoga | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసినసమయంలో దాన్ని త్రిగ్రహి యోగమని అంటారు. ఈ యోగం చాలా ప్రభావవంతమైంది. ఇది ఆయా రాశులవారి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. మీన రాశిలో బుధుడు ప్రవ�
Simhachalam Temple | ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం జరుగనున్నది. అదే రోజున అప్పన్నస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 24న సింహగిరిపైనున్న ఆలయంలో తొలి గ
TTD | శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జులై మాసానికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, అష్టదళ పాదపద్మారాధన, స్పెషల్ దర్శనం టికెట్లు, వసతి గదుల క�
తెలంగాణ ట్రాన్స్పోర్ట్ నుంచి సేవలు పొందాలంటే జనాలకు చుక్కలు కనడుపడుతున్నాయి. ఏం చేయాలో తెలియక వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీఏ అధికారులు మాత్రం ఇవన్నీ చిన్నలోపాలేనని కొట్టిపారేస్తున్న
రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పదేండ్ల పాటు ఉబికివచ్చిన భూగర్భజలాలు ఏడాదిన్నరగా మరింత లోతుకు పడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 7.46 మీటర్ల లోతున ఉన్న జలాలు మార్చి నాటికే 9.91 మీటర్ల దిగవ�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Rakesh Reddy | గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వొద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై �
Sonakshi Sinha | బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకొని జీవితాన్ని గడుపుతున్నది. జహీర్ ఇక్బాల్ను ప్రేమించి కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అయితే, వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవ�
Gold Price | బంగారం ధర తగ్గేదెలేదని అంటున్నది. రోజుకు ధర పెరిగిపోతున్నది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం
Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు బాంబే హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు సమన్లు పంపింది.
Rohit Sharma | ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనున్నది. జూన్ నుంచి ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నది. ఆ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది. వన్డే, టీ20 సిరీస్లో ఆడు�
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ద్రోణి వాయువ్య రాజస్థాన్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు రాజస్థాన్, సెంట్రల్ మహారాష్ట్ర, ఇం�