Sheikh Hasina | బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ కేసు నమోదైంది.
Earthquake | మయన్మార్తోపాటు థాయ్లాండ్లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquakes) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Ugadi Celebrations | మహబూబ్ నగర్ కలెక్టరేట్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సాయంత్రం విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ �
KCR | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరుగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
Srisailam Temple | ఉగాది మహోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూడోరోజు శనివారం ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స
Facebook | ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త చెప్పింది. కొత్తగా ‘ఫ్రెండ్స్’ ట్యాబ్ పేరుతో కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. ఇందులో ఫ్రెండ్స్ పోస్ట్లు, స్టోరీస్, రీల్స్, పుట్టిన రోజు సమాచారం, ఫ్రెండ్స్ రిక్వెస్
Indian Railway | భారతీయ రైల్వే నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నది. ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వేలు వేలాది రైళ్లను నడుపుతున్నాయి. ఈ రైళ్లు దేశంలోని దాదాపు ప్
Daljit Singh | నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్ అనే వ్యక్తి భార్యతో విడాకుల అనంతరం మరో తోడు కోరుకున్నాడు. తనను ఎంతగానో ప్రేమించే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని భావించాడు. కొన్నాళ్లు డేటింగ్ చేసి �
MG Astor SUV | జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తొలిసారిగా ఆస్టర్ యూఎస్వీని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం విశేషం. ఏఐ టెక్నాలజీ ఉన్న తొలి ఎస్యూవీ ఇదే కావడం విశేష
Road accident | నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలంలోని వట్వర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
కౌమారదశలోని బాలికల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పాలమూరులో గుడ్ యూనివర్స్ ఒక అడుగు ముందుకు వేసిందని, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషిచేస్తామని గుడ్ యూనివర్స్ NGO వ్యవస్థాపకులు కమల్ కంచన్
MLA Rajesh Reddy | నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రభ దినపత్రిక స్టాప్ రిపోర్టర్గా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాస్ బాబును, ఆయన కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పరామర్శించారు.
Jyotiraditya Scindia | సొంత టెలికాం టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్ కన్నా ముందు చైనా, ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణా కొరియా మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని పేర్క�