Kasi Vishwanath | మహా శివరాత్రి (Maha Shiv Ratri) పర్వదినం సందర్భంగా బుధవారం దేశంలోని శైవ క్షేత్రాలన్నీ (Lord Shiva temples) ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా పరిధిలో ముంబై జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
తీసుకున్న అప్పు ఈఎంఐ చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం అడిగినందుకు రుణ గ్రహీత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ-గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలంలో చో�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అ
Gold Price Hike | రూపాయి పతనం నేపథ్యంలో వరుసగా రెండోరోజూ బంగారం ధర పెరిగింది. పసిడి ధర రూ.250 పెరగడంతో తులం ధర రూ.89,350కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.250 పెరిగి పది గ్రాములకు �
France Doctor | వైద్యుడి (Doctor) ని భగవంతుడితో పోలుస్తారు. భగవంతుడు (God) ప్రాణం పోస్తే, వైద్యుడు ప్రాణాలు కాపాడుతాడని అంటారు. ఏదైనా ప్రాణాపాయ రోగం వస్తే వైద్యుడిపైనే భారం వేస్తారు. అతడే తమ ప్రాణాలు కాపాడుతాడని నమ్ముతారు.
దోమల పెంట: దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న నలుగురు కార్మికుల బంధువులను జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు పంపింది.
Panneer Selvam | జయలలిత (Jayalalita) మరణం తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నాడీఎంకే (AIADMK) వరుస ఓటములు చవిచూడటానికి ఆ పార్టీలో కొనసాగుతున్న ఏక నాయకత్వమే కారణమని తమిళనాడు (Tamil Nadu) మరో మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (O Panneerselvam) అన్నారు.
SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో నాలుగు రోజు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. 10 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం కనిపించడం లేదు.
SA Vs AUS | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్లో టాస్ సైతం పడలేదు. ఇరుజట్లకు చెరొక పాయింట్ లభించనున్నది. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా �