IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్ట్రేడియంలో జరుగనున్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నార�
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా గురువారం భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా చూపించిన లోగోలో పాకిస్తాన్ పేరు లోగోలో లేకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసం�
India National Anthem | పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకున్నది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. మ్యాచ్కు ముందు మ్యాచ
Srisailam Temple | మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శనివారం ఉదయం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలకు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వ�
Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta) శనివారం ఉదయం ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ని కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారని బీజేపీ వర్గాలు తెలిపా�
Bhutan PM | భారత ప్రధాని మోదీ తనకు అన్నయ్య, గురువు లాంటి వారని భూటాన్ ప్రధాని (Bhutan PM) షెరింగ్ టోబ్గే (Tshering Tobgay) అన్నారు. న్యూఢిల్లీ (New Delhi) లో జరిగిన స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ కాంక్లేవ్ (School of Ultimate Leadership (SOUL) conclave) లో ఆయ�
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుండి కుడా వేలాదిగా తరలి వస్తున్నారు.
కక్ష పూరితంగా చేసిన దాడి ఘటనలో గాయపడిన వ్యక్తిపైనే కేసు నమోదు చేశారని చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి శుక్రవారం తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
Viral news | అది పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్పూర్ జిల్లాలోని కారీ కలాన్ గ్రామం. ఆ గ్రామ పరిసరాలు పచ్చని పైర్లతో ప్రకృతి రమణీయతను సంతరించుకుని ఉంటాయి. గత బుధవారం కారీ కలాన్ గ్రామ శివార్లలోని పంట పొలాల్లో ఉన్నట్టు
Viral video | 2011లో జపాన్లో సముద్రంలోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడటానికి ముందు కూడా ఇలాంటి చేపలు సుమారు 20 తీర ప్రాంతంలో కనిపించాయట. ఇప్పుడు మెక్సికో తీరంలో ఈ చేప కనిపించిన దృశ్యాలను ఫియర్బక్ (FearBuk) అనే ఎక్�
ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తానని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎంఎల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ హామీ ఇచ్చా�