Jadish Reddy | కాంగ్రెస్ రుణమాఫీ మోసం, బీజేపీ డీలిమిటేషన్ కుట్రలపై సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా
MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్కు సన్నద్ధమయ్యాడు. చెన్నైలో ఆదివారం ముంబయితో మ్యాచ్లో ఆడనున్నాడు. 2016, 2017 సీజన్లు మినహా మిగతా అన్ని సీజన్లలో చెన్నై తరఫున టీ20 క్రికెట్ ఆడుతున్నారు.
IPL 2025 | ఐపీఎల్-2025 తొలి మ్యాచ్లోనే హై వోల్టోజ్ డ్రామా కనిపించింది. ఈ మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్కతా నైట్రైడర్స్ - రాయస్థాన్ రాయల్స్ బెంగళూరు మధ్య జరిగింది. కోల్కతా ఇన�
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. తాజాగా సీనియర్ న�
SRH Vs RR T20 | ఇండియన్ ప్రీమియర్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య టీ20 మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలిం�
DK Shiva Kumar | నియోజవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (ML Stalin) అధ్యక్షతన జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Rope ways | పవిత్ర అమర్నాథ్ గుహ (Amarnath Cave) కు వెళ్లే మార్గం సహా మొత్తం మూడుచోట్ల రోప్వేల (Rope ways) ను నిర్మించడానికి సమగ్ర పథక నివేదిక (DPR) రూపకల్పన కోసం బిడ్లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) ప్రభుత్వం వెల్లడ�
Road accidents | రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకులు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని గాంధీనగర్ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది.
Coffee stalls | అరకు కాఫీ (Araku Coffee) కి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ (Parliament) ఆవరణలో సోమవారం నుంచి అరకు కాఫీ స్టాల్స్ (Araku Coffee Stalls) ప్రారంభం కానున్నాయి.
Kodangal | ఎక్కడికక్కడ అడుగంటిన భూగర్భజలాలు.. మిషన్ భగీరథపై నిర్లక్ష్యంతో నిలిచిన నీటి సరఫరా.. తెల్లారితే ఊళ్లకు దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు బిందెలు, క్యాన్లతో పరుగులు.. అడుగంటిన బోరు బావుల నుంచి నీరు �
Telangana | రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్ట
KCR | నిరుడు మండు వేసవిలోనూ నిండు కుండల్లా తొణికిసలాడిన భారీ ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయి కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో విషాద ఘటన జరిగి నిన్నటితో నెలరోజులు పూర్తయిందని, మృతదేహాల వెలికితీతలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.