నర్సరీ నుంచి చదువుకుంటున్న విద్యార్థి.. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షల్లో పాస్ కాడంటూ.. వేరే స్కూల్ వెతుక్కోవాలని మండలకేంద్రమైన సింగరేణిలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం.. విద్యార్థి తల్లిదండ్రులకు డైర
పంటలు పండించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశతో కౌలుకు తీసుకున్న మాగాణి భూమిలో పంట సాగు చేసి చివరకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
Maha Shivaratri Brahmotsavalu | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలుకు ఆలయ యంత్రాంగం సర్వం �
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేసవిలో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శా
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రం ముస్తాబైంది. ఈ నెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు.
మాగనూరు, కృష్ణ మండలాల్లో కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దీంతో కొందరు వృక్ష సంపదను నిలువునా నరికేస్తూ పచ్చదనం లేకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లేలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్ సిద్ధమైంది. ఐసీసీ ఈవెంట్లో ఎనిమిది జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. ఈ సారి చాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా సాధించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా కసితో ఉన్న�
Mahakumbh | పలువురు ప్రముఖులు కూడా కుంభమేళాకు క్యూ కడుతున్నారు. ఇవాళ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కుటుంబసమేతంగా కుంభమేళాకు హాజరయ్యారు.
Mahakumbh | పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మహా కుంభమేళా (Mahakumbh) లో పుణ్యస్నానం చేశారు. కుటుంబసమేతంగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ప్రయాగ్రాజ్ (Prayagraj) కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆయ�
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు రెడీ అయ్యింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్తో గురువారం తొలి మ్యాచ్ జరుగనున్నది. ఆటగాళ్లు ముమ్మరం ప్రాక్టీస్ చేస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రా
Maha Kumbh | మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 26న శివరాత్రితో ముగియనున్నది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. ఇప్పటికే 50కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆ�