PM Modi | ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు శనివారం గుండెపోటు రాగా.. కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందార�
Kerala | కేరళ పాలక్కాడ్లోని ఉన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ పేరు పెట్టడంపై వివాదం రాజుకుంది. దివ్యాంగుల కోసం కోసం నిర్మిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి �
PSL 2025 | పాకిస్తాన్ సూపర్ లీగ్ శుక్రవారం మొదలైంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు ఇస్లామాబాద్లోని హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పీఎస్ఎల్ జట్టు క్రికెటర్లతో పాటు సిబ్బంది ఈ హోటల్లోనే బస చేశా
Dantewada Encounter | ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లాలో ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్లో శనివారం ఉదయం ముగ్గురు మావోలు చనిపోయారని.. సంఘటనా స్థ
MS Dhoni Out | ఐపీఎల్లో భాగంగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 103 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్కు మహేంద్ర సింగ్ ధోనీ చాలా రోజుల తర్వా�
Terror attacks | దేశంలో ఉగ్రవాదులు (Terrorists) దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు (Intelligence sources) హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదని తెలిపాయి.
Supreme Court | గవర్నర్లు రాష్ట్రపతి (President of India) పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు (Governors) పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశ
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. వ్యాపారులు, రిటైలర్ల నుంచి భారీ డిమాండ్ నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులానికి రూ.6,250 పెరిగి రికార్డు స్థాయిలో �
Dust storm | దేశ రాజధాని ఢిల్లీ వాసులను వరుసగా రెండో దుమ్ము తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. గురువారం సాయంత్రం కూడా ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్ చెలరేగింది. పలుచోట్ల వర్షం కూడా పడింది. దాంతో 40 డి�
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడగా.. రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ ఓడిన రెండు మ్యాచులు సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలోనే కావడం గమనార�
BJP-AIADMK Alliance | అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి నేత�
Jaishankar | డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందం చర్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (GTS)లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య �