MLC Kavita | ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) లు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC K Kavita) విమర్శించారు.
New CEC | కొత్త ఎన్నికల ప్రధాన అధికారి (CEC) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న
Atishi | ఢిల్లీ బీజేపీలో ఎవరికీ ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకపోవడం వల్లనే ప్రభుత్వ ఏర్పాటులో తాత్సారం జరుగుతున్నదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి ఎద్దేవా చేశారు.
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సోమవారం పాకిస్థాన్లోని లాహోర్కు చేరుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పీసీబీ తెలిపింది. రెండు బృందాలుగా ఆసిస్ టీమ్ పాక్ చేర�
VIP Darshan | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదునుగా పలువురు అక్రమార్కులు దర్శనాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ దర్శనం కల్పిస్తామని చెప్పి ఓ కుటుంబానికి రూ.1.80లక్షలు టోకరా వేశాడ
Cake blast | జనాల్లో రీల్స్ (Reels) పిచ్చి పెరిగిపోయింది. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ కావడం కోసం జీవితంలో చోటుచేసుకునే ప్రతి సందర్భాన్ని రీల్స్గా మారుస్తున్నారు. రాత్రికే రాత్రే ఫేమస్ కావడం కోసం కొంతమందైతే తమ ప్
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీటక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీలను సోమవారం అధికారులు లెక్కించారు. దాదాపు 17 రోజుల్లోనే ఆలయానికి రూ.2.18కోట్లకుపైగా ఆదా
Mahakumbh | మహా కుంభమేళా (Mahakumbh) లో మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తీవ్ర భయాందోళనలు సృష్టించింది. మహాకుంభ్ ప్రాంతంలోని పలుచోట్ల మంటలు చెలరేగాయి.
Ayodhya Ram Mandir Income | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. వార్షిక ఆదాయంపరంగా దేశంలో మూడో పెద్ద ఆలయంగా నిలిచింది. ఆలయంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13కోట్లమందికిపైగా భక్తులు,
Road accident | హర్యానా (Haryana) లోని కైతాల్ (Kaital) లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు ఒక్కసారిగి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయింది.
Prajavani | ప్రజావాణి కార్యక్రమంలో వివిధ అంశాలూ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.