PM Modi | ఇంతకాలం శ్రామికశక్తిగా పేరుగాంచిన భారతదేశం (INDIA) ప్రస్తుతం ప్రపంచశక్తిగా మారుతోందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఇటీవల మహాకుంభమేళా నిర్వహించి తన నిర్వహణ నైపుణ్యాన్ని చాటుకుందని �
Delhi government | ఢిల్లీ (Delhi) లోని బీజేపీ సర్కారు (BJP government) కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన అంటే 15 ఏళ్ల పైబడిన వాహనాలకు పెట్రోల్ బంకుల (Petrol pumps) లో ఇంధనం పోయొద్దని నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీ నుంచి తాజా నిర్ణయాన్ని అమలు �
Uttarakhand Avalanche | మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. 50 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను శనివారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పరామర్శించారు.
Trump - Zelensky | ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యానే దురాక్రమణదారని అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యాఖ్యానించారు. పుతినే మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలాడుతున్నారని విమర్శించారు. �
Congress MLA | కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోళ్లవాగు ప్రాజెక్టుపై నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో 95 శాతం మేర ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తవగా, కేవలం షెట్�
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
బిల్లు చెల్లింపు విషయంలో పాఠశాల హెచ్ఎం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవార�