IPL 2025 Points Table | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 13 మ్యాచులు పూర్తయ్యాయి. ఇందులో పలు జట్లు మూడేసి చొప్పున మ్యాచులు ఆటగా.. మరికొన్ని జట్లు రెండేసి మ్యాచులు ఆడాయి. 18వ సీజన్లో పాయింట�
2000 Notes | రద్దు చేసిన రూ.2000నోట్లు మంగళవారం నాటికి 98.21 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని.. ఇంకా రూ.6,366 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఇండియా స్పష్టం చేసింది.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలతో పాటు పరివార దేవాలయాల్లో హుండీలను లెక్కించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు వారాల్లోనే రూ.
IG Satyanarayana | నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool district) లోని ఊర్కొండపేట (Urkondapeta) కు దైవదర్శనం కోసం వచ్చిన మహిళను మూడు గంటలపాటు హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
KCR petition | రైల్రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద�
BRS leaders | కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల (BRS leaders) నివాసాల వద్ద పోలీసులు (Police) మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR), రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) నివాసా
HCU students | కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Gas Leak | ఫ్యాక్టరీ గోదాములో పార్కు చేసిన ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీకైన ఘటనలో ఒకరు మరణించారు. మరో 40 మంది ఆస్పత్రిపాలయ్యారు. రాజస్థాన్లోని బీవార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Hyderabad | హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్వదేశానికి వెళ్లేందుకు బయలుదేరిన జర్మనీ యువతికి లిఫ్ట్ ఇస్తామంటూ క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిల
Stock Market | కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా సుంకాల ఆందోళనలతో సెంటిమెంట్ దిబ్బతిన్నది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈద్ సందర్భంగా సోమవారం
Water Crisis | నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామస్తులు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. వేసవికి ముందే గ్రామంలో మంచినీటి ఎద్దడితో సమస్యలను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన సంఘటన �