హాఫ్ సెంచరీతో ఆర్సీబీకి సూపర్ ఓపెనింగ్ అందించిన అనూజ్ రావత్ (66) రనౌట్ అయ్యాడు. 17వ ఓవర్లో కోహ్లీ రెండు పరుగులకు పిలవడంతో రావత్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో రమన్దీప్ సింగ్ వేసిన డైరెక్ట్ త్రోక�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు లక్ష్యం వైపు స్థిరంగా సాగుతోంది. పవర్ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ డుప్లెసిస్ (16) అవుటైనా యువ ఓపెనర్ అనూజ్ రావత్ (52 నాటౌట్) అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. అద్భ�
ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్.. ముంబైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (16)ను పెవిలియన్ చేర్చాడు. 9వ ఓవర్లో బంతి అందుకున్న ఉనద్కత్ వ�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. 152 పరుగుల లక్ష్య ఛేదనను బెంగళూరు జట్టు చాలా నిదానంగా ఆరంభించింది, వారిలో కూడా అనూజ్ రావత్ (20 నాటౌట్), ఫాఫ్ డు ప్లెసిస్ (6 నాటౌట్) నెమ్�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై తమకు దక్కిన శుభారంభాన్ని ఉపయోగించుకోలేకపోయింది. రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) ఇద్దరూ రాణించడంతో పవర్ప్లేలో వికెట్లేమీ కోల్పోకుండా 49 పర�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ధర్మాన్ని కాపాడేందుక
ముంబై జట్టు కష్టాల్లో పడింది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) మంచి ఆరంభమే ఇచ్చారు. ఇద్దరూ చక్కగా బ్యాటింగ్ చేయడంతో వికెట్లేమీ కోల్పోకుండా
హైదరాబాద్ : భద్రాద్రిలో సీతారామ స్వామి కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో శనివారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టు నిలకడగా ఆడుతోంది. గత మ్యాచుల్లో తక్కువ స్కోరుకే వికెట్ పారేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (26) రాణించాడు. అతనికి ఇషాన్ కిషన్ (22 నాటౌట్) న
హైదరాబాద్ : కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వం పేదలకు చేరువ చేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు వైద్యులు, సిబ్బంది కృషి చేస్తూ సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేయాలని మంత్రి హరీశ్రావు అన�
ముంబైని ఢీకొట్టేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమైంది. ఇప్పటి వరకు టోర్నీలో విజయం నమోదు చేయని ముంబై జట్టు ఈ మ్యాచ్లో చావోరేవో తేల్చుకోవాలని చూస్తుండగా.. బెంగళూరు జట్టు తమ టాపార్డర్ వైఫల్యాలను సరి�
సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు చిత్తయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైను సన్రైజర్స్ బౌలింగ్ యూనిట్ అద్భుతంగా కట్టడి చేసింది. కేవలం మొయీన్ అలీ (48) మాత్రమే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. �
సన్రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (61 నాటౌట్) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఎదుటి ఎండ్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (32) పరుగులు చేయడానికి చెమటోడుస్తున్న సమయంలో అభిషేక్ మాత్రం చాలా ఈజ్తో బ్యాటింగ్ చేశాడు. మూ�
హైదరాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టర్ను షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు. షెడ్యూల్డ్ కులాల అ�
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ఛేజింగ్ను సన్రైజర్స్ జట్టు అద్భుతంగా ఆరంభించింది. ఓపెనర్లు విలియమ్సన్ (10 నాటౌట్) యాంకర్ పాత్ర పోషించగా.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (27 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. మూడు ఫోర్లు, ఒక సి�