Gold Price | పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇటీవల వరుసగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి సరికొత్తగా రికార్డు స్థాయికి చేరుకుంది.
ICC Rankings | హరారే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచుల సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా ఐసీసీ వన్డే ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రజా తొలి మ్య�
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. రాబోయే రోజుల్లోనూ బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్
Apple | ప్రముఖ కంపెనీ ఆపిల్ త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్ను లాంచ్ చేయనున్నది. ఈ క్రమంలో ఆపిల్ తన ఉత్పత్తుల లైఫ్ సైకిల్ (Product Lifecycle) కీలకమైన మార్పులు చేసింది. పలు పాత ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్లను ‘వింటేజ్’, ఆబ్సోల�
Janhvi Kapoor | బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవి మృతిని గుర్తు చేసుకుంటూ చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మా
Astrology | వేద జ్యోతిషశాస్త్రంలో కాలానుగుణంగా గ్రహాల సంచారం అనేక యోగాలను తీసుకురానున్నాయి. ఒక రాశి నుంచి మరొక రాశికి గ్రహాల సంచారం త్రిగ్రహి, చతుర్గ్రాహి యోగాలను ఏర్పడనున్నాయి. అక్టోబర్లో కుజుడు, సూర్యుడు, బ�
Horoscope | రాశి ఫలాలను విశ్వసించేవారు చాలా మంది ఉంటారు. ఈ రోజు తమకు ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది ఇలా మంచీ, చెడు చూసుకున్న తర్వాతే కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు. అలాంటి వారికోసం ఈ రోజు రాశి ఫలాలు..
Srisailam | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జునవారల ఊయల సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలానక్షత్రం రోజున ఊయలసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Srisailam Temple | కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరఫున వినాయకుడికి అధికారులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పి�
Gold Rates | పసిడి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఇటీవల వరుసగా ఏడోరోజు ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.400 పెరిగి తులానికి రూ.1,06,070కి పెరిగింది. అదే సమయంలో 22 �
Vikram 3201 | సెమికాన్ ఇండియా-2025 సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వదేశీ సెమీకండక్టర్ ‘విక్రమ్ 3201’ని పరిచయం చేశారు. భారత్ సెమీకండక్టర్ స్వావలంబన దిశగా దాన్ని చారిత్రాత్మక అ�
Election Commission | కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఆయనకు రెండు గుర్తింపు కార్డులు ఉన్న నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది.
Bhagwant Man | పంజాబ్ సీఎం (Punjab CM) భగవంత్ మాన్ (Bhagawanth mann) భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్పూర్ (Ferozpur) జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను భగవంత్ మాన్ సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వరదలవల్�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలైనా.. చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. క్రితం సెషన్తో పోలిస్తే.. 80,520 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైన సెన్సెక్స్.. ఇం�