Mohsin Naqvi | ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై మీడియ అడిగిన ప్రశ్నలకు ఏసీసీ, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పందించేందుకు నిరాకరించారు. గత నెల దుబాయి వేదికగా పాకిస్తాన్ను ఓడించి భారత జట్టు ఆసియా కప్ టైటిల్ను సాధ�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను అధిగమించి.. లాభాల్లోకి దూసుకెళ్లాయి. అన్నిరంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 81,900 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,667.68 పా�
BC Reservations | బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స
TG Weather | తెలంగాణలో మరో రెండుమూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ద్రోణి.. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొమోరిన్ ప్రాంతం
BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. తెలంగాణ హైకోర్టులో గురువారం రెండోరోజూ వాదనలు కొనసాగుతున్నాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన జీవో
World Sight Day 2025 | మానవ శరీరంలో ప్రతి అవయవానికీ ప్రత్యేక స్థానం ఉంది. అయినప్పటికీ కళ్లకు మరింత ప్రాముఖ్యం ఉంది. కళ్లు మనకు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తాయి. చదవడం, ప్రపంచాన్ని చూడడం, ప్రకృతిని ఆస్వాదించడంలో కళ్�
ఇంటింటి సర్వేకు సంబంధించిన నివేదిక విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. గణాంకాలను సైతం గోప్యంగానే ఉంచింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారీగా లెక్కలను బయట�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ‘కోటా’ రాజకీయం చేస్తున్నది. పరోక్షంగా ఎస్ఈసీ మీద, హైకోర్టు మీద ఒత్తిడి తేవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తున్నదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బీసీలకు 25 శాతం ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపకపోతే దానికి చట్టబద్ధత ఎలా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సమసిపోక ముందే మరో జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రు�
రేవంత్రెడ్డి సర్కారుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు. శక్తికి మించి అప్పులు చేసి.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులున్నాయని చెప్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరినట్టు తెలిసింది. ఇటీవల ఓ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాద