ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ జట్టు అద్భుతంగా రాణించింది. టాస్ ఓడి బ్యాటింగ్కుద దిగిన ఆ జట్టుకు జానీ బెయిర్స్టో (66), లియామ్లివింగ్స్టన్ (70) భారీ స్కోరు అందించారు. వీళ్�
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు మరో వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహర్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి యువ ఆటగాడు రజత్ పటీదార్ (26) పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్లో ఒక్క భారీ షాట్ కూడా లేకపోవడంతో ఒత్తిడికి
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టుకు గట్టి షాక్ తగిలింది. మంచి టచ్లో కనిపించిన కోహ్లీ (20) పెవిలియన్ చేరిన కాసేపటికే.. ఫామ్లో ఉన్న కెప్టెన్ డుప్లెసిస్ (10) పెవిలియన్ చేరాడు. రిషి ధావన్ వేసిన ఐదో ఓ�
భారీ లక్ష్య ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. మంచి టచ్లో కనిపించిన విరాట్ కోహ్లీ (20) పెవిలియన్ చేరాడు. రబాడ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి అతను అవుటయ్యాడు. రబాడ వేసిన లెంగ్త్ బాల్ను �
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ బెయిర్స్టో (29 బంతుల్లోనే 66) అద్భుతమైన బ్యాటింగ్కు ధవన్ (21) మంచి సహకారం అందించాడు. అతను అవుటైన తర్వాత వచ్
పంజాబ్ జట్టు బ్యాటింగ్ తడబడుతోంది. ఆరంభంలోనే అద్భుతంగా ఆడిన ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోతున్నారు. మయాంక్ అగర్వాల్ (19) కాసేపు మాత్రమే క్రీజులో ఉండి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోక�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (19) మరోసారి తనకు దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. �
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న జానీ బెయిర్స్టో (66) అవుటయ్యాడు. షాబాజ్ అహ్మద్ వేసిన పదో ఓవర్ తొలి బంతికే బెయిర్స్టో పెవిలియన్ చేరాడు. షాబాజ్ వే�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. జానీ బెయిర్స్టో (23 బంతుల్లో 60 నాటౌట్), శిఖర్ ధవన్ (21) జట్టుకు శుభారంభం అందించారు. ముఖ్యంగా బెయిర్స్టో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే మ్
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (21) అవుటయ్యాడు. మ్యాక్స్వెల్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టిన ధవన్.. ఆ తర్వాత మళ్లీ బ�
ఈ ఐపీఎల్ సీజన్లో పడుతూ లేస్తూ వస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ప్లేఆఫ్స్కు అధికారికంగా వెళ్లాలంటే మరో గెలుపు కావాలి. అదే సమయంలో మిగతా మ్యాచులన్నీ భారీ తేడాతో గెలిస్తే పంజాబ్కు కూడా ప్లేఆఫ్స
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైకేల్ వాగన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ వంటి ఆటగాడు జట్టు కోసం ఏమీ చేయలేకపోతున్న తరుణం�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు టెస్టు సారధి జో రూట్.. తన పదవిని వదులుకున్నాడు. కొత్త సారధిగా బ�
ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి? అంటే టక్కున చాలా మంది చెప్పే సమాధానం నిమ్మకాయలు. ప్రస్తుతం కేజీ నిమ్మకాయలు రూ.90 పైగా ధర పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు మార్కెట్లో నిమ్మకాయ