ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ 50వ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంగ్లండ్లో టీమిండియా పర్యటన సందర్భంగా లండన్లో ఉన్న గంగూలీ.. ఇక్కడి ప్రఖ్యాత ‘లండన్ ఐ’ వద్ద డ్యాన్స్ చే
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, ఓయూ క్యాంపస్, లాలాపేట, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో వర్షం కురు
కుంభకోణాలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఇంగ్లండ్ రాజకీయాలకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా కొంత ఊరటనిచ్చింది. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ చేసుకోవడం నుంచి.. తాజాగా సెక్స్ స్కాండల్ వరరకూ ఒకద
Amarnath Floods | జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ పరిసరాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అ
ఈ నెలలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సింగ్ బృందం కనీసం నాలుగు బంగారు పతకాలు సాధిస్తుందని ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల ఛాంపియన్షిప్లో విజ�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం కుంభవృష్టి కురిసింది. దీంతో కొండ ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. అమర్నాథ్ కొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భక్తుల గుడారాలు కొట్టుకుపోయాయి. వ
హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. దుబాయి నుంచి EK-526 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి 2290 గ్రాముల బ�
ఒక పక్క ఒళ్లు గగుర్పొడియే యుద్ధ సన్నివేశాలు.. మరోపక్క ఆమెను మర్చిపోలేకపోతున్నాననే ఆవేదన.. అందమైన సినిమాటోగ్రఫీ.. వీటికితోడు మెస్మరైజ్ చేసే మణిరత్నం డైరెక్షన్.. అందుకే ‘‘పొన్నియిన్ సెల్వన్’’ టీజర్ చూసిన అ�
అహ్మదాబాద్ : మహ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్పై పలు దేశాల నుంచి సైబర్ అటాక్ జరగ్గా.. ఇందుకు సంబంధించి అహ్మదాబ�
సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేస్తున్నాడా యువకుడు. ఆ కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు మాట్లాడేలోపే కారులో నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు.. ఒక అధికారి ముక్కు పగిలేలా గుద్దాడు. తర్వాత అక్కడి న�
Kangana Ranaut | బాలీవుడ్ నటి పంజాబ్ – హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పరువు నష్టం కేసులో భటిండా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఉపశమనం కోసం కోర్టు మెట్లెక్కింది. కంగనా పిటిషన్పై ఈ నెల 11న విచారణ జరుగనున్నద�
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టులోకి గత వారం రోజులుగా కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీర
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన
యాచారం, జూలై8 :బైక్ను కారు ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.