నిజామాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ�
హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) అన్నారు. భక్తిని, త్�
పోలవరం పరిహారం పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తేలింది. దాంతో ఈ కేసులో ఉన్న అధికారుల అరెస్ట్ పరంపర కొనసాగుతుంది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కు చేరింది. తాజాగా మరో నలుగురు అధికారులను...
సాధారణంగా జంతువులు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటాయి. కానీ కుందేళ్ల వంటి సాధు జంతువులు కొట్టుకోవడం అరుదు. అది కూడా నడిరోడ్డుపై చుట్టూ ఉన్న వాళ్లను పట్టించుకోకుండా గొడవ పడటం దాదాపు జరగదు. ఎందుకంటే వాటికి
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. పలుచోట్ల నీరు ఇండ్లలోకి ప్రవేశించింది. వర్షాల నేపథ్యంలో
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కార్ఖానాగడ్డ అంబేద్కర్ మెమోరియల్ క్లబ్లో రూ.52లక్షలతో నూతన
కాకినాడ జిల్లాలో ఓ పోస్ట్ మాస్టర్ పక్కా ప్లాన్ వేసి వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టాడు. రాత్రికి రాత్రేకే లక్షలతో జంపయ్యాడు. ఈ పోస్టాఫీస్లో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న వారంతా...
హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలు, అన్ని వర్గాలు ఎలాంటి అభద్రతకు లోనుకాకుండా సుఖ సంతోషాలతో ప్రశాం
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో నిరాశ పరిచిన టీమిండియా మాజీ కోచ్ విరాట్ కోహ్లీ.. రెండో టీ20 మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. అయితే కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో ఆడిన దీపక్ హుడా అద్భుతంగా రాణించా�
రెంజల్ : నిజామాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. గోదావరి నదిలో సైతం వరద భారీగా పోటెత్తుతున్నది. భారీ వరదలతో రెంజల్ మండలం కందకుర్తి వద్ద పురాతన శివాలయం దాదాపు నీటమునిగ
కోడి కత్తి కేసులో నిందితుడి తల్లి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు లేఖ రాసింది. వెంటనే తగు చర్యలు తీసుకుని తన కుమారుడిని విడుదల చేసేలా చూడాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భక్తులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెంద�
నల్లగొండ : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నిందితులను పోలీసులు అరెస్టు చేసి, మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వ�