హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో మహాన్యూస్ ఎండీ మారేళ్ల వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ను కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన
ప్రభుత్వ దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన జీఓ నంబర్ 117 ను తక్షణమే ఎత్తివేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రతిపక్ష టీడీపీతోపాటు ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి..
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆ�
వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివని, ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదన
దత్తరాజేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికారుగంజి సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కారు ఒడిశా నుంచి విజయనగరం వైపు...
ఇవాళ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నది.
నెల్లూరు జిల్లాలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1 వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని తొలిసారిగా ఈ ఉత్సవాలను..