Nairobi Fly | ప్రస్తుతం కరోనా మహమ్మారి ఇంకా దేశాన్ని వణికిస్తున్నది. కొవిడ్-19తో పాటు పలు రకాల వైరస్లు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో టమాట ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో కొత్తగా ‘నైరోబీ ఫ్లై’ కలకలం ర�
నల్లగొండ : ఈ నెల 12 న కాకతీయ వైభవ సప్తాహం ఒక రోజు కార్యక్రమం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్�
అగ్రరాజ్యం అమెరికాకు రష్యా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను ‘ఎకనామిక్ యుద్ధం’గా రష్యా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పలు
మలేషియా మాస్టర్స్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ 2 తై జు యింగ్ చేతిలో మరోసారి ఓడిన సింధు ఇంటి బాట పట్టింది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500లో భాగంగా చైనీస
జీడిమెట్ల, జులై 8 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివ్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా సుభాష్నగర్ డివిజన్�
Health Tips | వర్షాకాలం వస్తుందంటే చాలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా దోమలతో వ్యాధులు ప్రబలే ముప్�
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అద్భుతంగా గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. బ్యాటర్లు రాణించడంతో 198/8 భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటర్లను 148 పరుగులకే ఆలౌట్ చేసి తొలి
జీడిమెట్ల, జులై 8 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కొరత లేదని కె.పి.వివేకానంద్ అన్నారు. సుభాష్నగర్ డివిజన్ పరిధి జై భీమ్నగర్లో రూ.38.40 లక్షలతో నూతనంగా నిర్మించిన సీస�
నల్లగొండ : సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలురూపొందుతున్నాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కార
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ (LoC) ఉగ్రవాది చొరబాటుకు యత్నించాడు. ఈ క్రమంలో ఉగ్రవాదిని హతమార్చగా.. ఈ ఘటనలో ఓ సైనికుడు వీరమరణం పొందినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. కుప్వారా జిల్ల�
ఝరాసంగం, జూలై8 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ సొసైటీలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప