కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది. పూల్-బిలో జరిగిన మ్యాచ్లో ఘనాతో పోటీపడిన భారత్.. ఏకంగా 11-0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన అత్యంత భారీ వి
కామన్వెల్త్ క్రీడల్లో ప్రపంచ పంచింగ్ రాణి నిఖత్ జరీన్ క్వార్టర్స్ చేరింది. 50 కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో బరిలో దిగిన నిఖత్.. మొజాంబిక్కు చెందిన హెలెనా ఇస్మాయిల్ బగావోపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన
చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే ఆటల్లో దాగుడుమూతలు ఒకటి. అది ఆడుకోవడమే ఒక పదకొండేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంభి ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక రాజకీయ నేతకు పదేళ్ల కొడుకు ఉ
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లీ.. జింబాబ్వే పర్యటనలో పునరాగమనం చేస్తాడని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఆ పర్యటనకు కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో అందరూ ఆశ్�
చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మొబైల్స్ వంటి సున్నితమైన వస్తువులు పగిలిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. దానికి కారణమైన వ్యక్తిని ఆ తర్వాత నెమ్మదిగా అడిగితే వాటి ఖరీదు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ కొందరు ఆమాత్ర�
శ్రీవారి భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు...
రాష్ట్రంలో కాపు జాతిని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. కాపు నేస్తం అంటూనే కాపులకు అన్యాయం చేయడం కేవలం జగన్కే...
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సందర్శించింది. ఆదివారం ఉదయం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ముగ్గురు సభ్యుల బృందం..
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మహిళలు సునాయాస విజయం సాధించారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు రాణించడంతో పాకిస్తాన్ కేవలం 99 పర�
కామన్వెల్త్ గేమ్స్లో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ మహిళలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలవకలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. వర్షం కారణంగా 18
సంగారెడ్డి అర్బన్, జూలై 31 : హరే కృష్ణ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలుఅద్భుతమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి రోజు 65వేల మందికి ఉచితంగా భోజనాలు అందిస్తూ ఆకలి తీరుస్తుందన్నారు. ఆదివారం
మేడ్చల్ మల్కాజిగిరి : సీజనల్ అంటు వ్యాధులను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. డెంగీ, మలేరియా, చికెన్గున్యా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే నియంత్రించే చర్యలు చేపడుతున్
భారత మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాక్ మహిళలు పోరాడుతున్నారు. తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయిన ఆ జట్టు.. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇరామ్ జావెద్ (౦) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత మరో వికెట్ ప
చదువుల దేవాలయం వంటి స్కూల్లో ప్రిన్సిపాల్ దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డాడు. 8వ తరగతి చదువుతున్న ఒక 14 ఏళ్ల విద్యార్థి దుస్తులు విప్పేసి గేలి చేశాడు. అక్కడితో ఆగకుండా ఈ నీచాన్ని మొబైల్లో వీడియో తీసి వికృత