Lonliness feeling | ఒంటరితనం అనేది ఆధునిక జీవనం యొక్క విస్తృతమైన వాస్తవికతగా మారుతున్నది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు తనలోని అనుభవాలను ఎప్పటికప్పుడు పంచుకోవడం ద్వారా...
Locust attack | రాష్ట్రంలో పంట చేలపై మిడతల దాడి సర్వసాధారణంగా జరిగేదే. లక్షల సంఖ్యలో ఒకేసారి దాడికి దిగుతాయి. చూస్తుండగానే పంట మొత్తం నాశనమవుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా...
హైదరాబాద్ : మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రా�
సిరిసిల్ల రూరల్,జూలై 31 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ నేత పొన్నం శ్రీ�
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత దేశానికి తొలి బంగారు పతకం దక్కింది. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 27 ఏళ్ల మ�
ఇటీవలి కాలంలో చాలా జంతువుల వీడియోలు, ఫొటోలు మనల్ని నవ్విస్తూనే ఉంటాయి. పెంపుడు కుక్కలు, పిల్లులు చేసే చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి. అదిగో అలాంటి ఫొటోలే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్నాయి. రెం�
ఇటీవలి కాలంలో టీమిండియాలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసే బ్యాటర్ కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంగ్లండ్తో జరిగిన టీ20ల్లో రిషభ్ పంత్ ఓపెనింగ్ చేయగా..
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్ పూర్తవగానే జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు ఆడుతుంది. ఈ క్రమంలో విండీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చిన కోహ్లీని జింబాబ్వే పంపుతా