Warangal | రంగల్ (Warangal), మహబూబాబాద్ జిల్లాల్లో దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురవడంతో రెండు జిల్లాల్లో
Rains | ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Commonwealth Games | బర్మింగ్హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ అదరగొడుతోంది. పలు విభాగాల్లో క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. క్రీడల్లో ఐదు రోజు భారత్ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు చేర�
Commonwealth Games | బర్మింగ్హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గ్రేమ్స్లో భారతీయ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ఇప్పటికే వెయిట్లిఫ్టింగ్లో పతకం సాధించగా.. తాజాగా పురుషుల 96 కేజీల వెయిట్లిఫ్టింగ్లో భారత
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1054 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,21,671కి చేరింది. తాజాగా 795 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,11,568 మంది బాధితులు క�
హైదరాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆ
CM KCR | దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ’ వేడుకలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పదిహేను రోజుల పాటు నిర్వహిం�
శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి సుధ నారాయణమూర్తి మంగళవారం సందర్శించారు. దవాఖానలోని ఐసీయూ, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను చూశారు.
సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానలతో జలాశయాల్లోకి వరద తాకిడి పెరిగింద�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ మోదీ ధర్నా చేపట్టారు. జీవన వ్యయం పెరిగిపోయిన ప్రస్త
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట దేవస్థానం క్షేత్ర పాలకుడిగా కొలువబడుతున్న శ్రీ ఆంజనేయస్వామికి మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి 108 వెండి తమలపాకులను బహుకరించ�
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2 : ఉద్యమంలో పాల్గొన్నవారికి తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారు. టీఆర్ఎస్లో పదవులు అనుభవించి కొందరు ఇప్పుడు పార్టీని వీడి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని వ